Pages

Thursday, April 30, 2020

విద్వేష రహిత భారత్‌‌ నా స్వప్నం - ఎమిరేట్స్ యువరాణి సందేశం



గల్ఫ్ న్యూస్‌ పత్రికలో "I pray for an India without hate and Islamophobia" అనే పేరిట  ప్రచురితమైన ఎమిరేట్స్ యువరాణి షెకా హింద్ ఖసేమీ వ్యాసానికి ఇది పూర్తి అనువాదం. సాక్షి పత్రికలో స్పేస్ పరిమితుల రీత్యా కాస్త తగ్గించి ఈ గురువారం సంచికలో ప్రచురించడమైంది. భారతదేశం గురించి హృదయం నిండా ప్రేమను పెంచుకున్న ఒక గల్ఫ్ యువరాణి తాజా సందేశాన్ని పాఠకులకు అందించడం కోసం ఇంతకన్నా మించిన తరుణం ఉండదనే ఉద్దేశమే ఈ వ్యాసం అనువాదానికి, ప్రచురణకు మూలం.

మహావిష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన ఒక కమలంపై బ్రహ్మ కూర్చుని ఉంటాడు. బ్రహ్మ ఆ పుష్పాన్ని స్వర్గం, భూమి, ఆకాశం అనే మూడు భాగాలుగా వేరుచేశాడు. ఒంటరితనం తాళలేని బ్రహ్మ తనను తాను రెండుగా వేరుపర్చుకుని ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించాడు. వీరినుంచే ప్రాణులన్నీ సృష్టించబడ్డాయి.

ఒక భారీ కమలం ఆకారంలోని రంగస్థలం మధ్యలో నేను ఇజ్రేలీ సెనేటర్‌కు ఎదురుగా కూర్చుని ఉన్నాను. ఆమె 'టియర్స్ ఆఫ్ ఏ జ్యూయిష్ విమన్' (యూదు మహిళ కన్నీళ్లు) పుస్తక రచయిత్రి. అంతకుముందు ఎన్నడూ నేను యూదు వ్యక్తిని కలిసి ఉండలేదు. అందులోనూ ఆమె యూదు మత సమర్థకురాలు, ఇజ్రేలీ పార్లమెంట్ సభ్యురాలు కూడా. తాను ఎదురుపడినప్పుడు కాస్త భయపడ్డాను. కానీ ప్రశాంతంగా కూర్చున్నాను. మేమిరువురం క్లుప్లంగానే మాట్లాడుకున్నాం. ఎందుకంటే బెంగళూరు ఆశ్రమంలో యోగాను కొత్తగా ప్రాక్టీసు చేసేవాళ్లం. ఆమె తనను మళ్లీ కలవమని చెప్పారు. నేను కూడా తనను మరోసారి కలవాలని ఆశించాను.

బెంగళూరు ఆశ్రమంలో యోగాభ్యసనం ద్వారా ఆనందం పొందడం కోసం ప్రపంచమంతటినుంచి వచ్చి నిరాడంబరంగా కూర్చుని ఉన్న అనేకమంది వ్యక్తులను కలిసి నేను ఆనందించాను, కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఆశ్రమంలో ఉన్నంతకాలం మేం శాకాహారులుగానే ఉన్నాం. నాకు మాంసాహారం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు కాబట్టి అక్కడి అలవాటు నాకు ఏమంత ఇబ్బంది కలిగించలేదు. హార్వార్డ్ పట్టభద్రుడైన నా డాక్టర్ మిత్రుడు అక్కడ నన్ను కలుసుకున్నాడు. ఆ గ్రామంలోని చీరలషాపులో చీరలు, నుదుటి బొట్టు, చెవిదిద్దుల కోసం వెతుకుతూ కొంత సమయం గడిపాం.

నా గురించి నేను ఎప్పుడు పరిచయం చేసుకున్నా జనం నన్ను చిరునవ్వుతూ పలకరించేవారు. హింద్ అనే పేరు కలిగిన ఒక అరబ్ యువరాణిని కలుసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి ప్రదర్శించేవారు. వారు నా రాణిత్వం గురించి అడిగేవారు. నేను చిరునవ్వుతోనే జవాబిచ్చేదాన్ని. తెల్లవారుజామునే నిద్రలేచి, ఉదయం యోగా సెషన్స్ కోసం ఆశ్రమంలోని హాలుకు వెళ్లేవాళ్లం. అది నిజంగా ఒక తీర్థయాత్ర లాంటిది. మీరు ఎంత నిరాడంబరంగా జీవించవచ్చో తెలిపే ప్రయాణం అది. సాధారణమైన చెప్పులు, పలుచటి నూలుదుస్తులు ధరించేవారం. కానీ నేను మాత్రం కాటుక, బొట్టు, అరబ్ సెంటును కూడా వాడేదాన్ని. ఆ గ్రామంలో ప్రపంచమంతటి నుంచి వందలాది మంది వ్యక్తులు వచ్చి ఉండేవాళ్లు. యోగా సభ్యులు ఇచ్చే విరాళాలతో అక్కడ ఒక అనాథాశ్రమం నడిపేవారు. అక్కడే ఐటీ కోసం భవంతులు, సర్వీసులు కూడా నిర్వహించేవారు. అక్కడే ఒక స్పాతో కూడిన రిసార్టు కూడా ఉండేది.

ఆధునిక ఊహాస్వర్గం
ఆ ఆశ్రమంలో నా అమెరికన్ స్నేహితుడు, నేను కలిసి ప్రజలు.. వారి గాథలు.. ఆవిష్కరణల సంపదల గురించి తెలుసుకునేవారం. అక్కడ వివక్ష కలికానికి కూడా కనిపించేది కాదు. అది నిజంగానే ఆధునిక కాలపు ఊహాస్వర్గాన్ని గుర్తు తెచ్చేది. అనేకమంది రాయబారులు, వారి భార్యలతో కలిసి నేను ఆశ్రమ గురువును కలిసి ఆనందించేదాన్ని. మతం ఒక అనవసరమైన అంశమని వారంతా పదే పదే చెప్పేవారు. అది సామరస్యంగా జీవించే కళను తిరిగి ఆవిష్కరించిన ఒక సాధారణ ప్రపంచం.

మీ జాతి, మతం, ప్రాంతంకి పూర్తి భిన్నమైన వ్యక్తుల సమూహంతో జీవించగలగడం నిజంగా ఒక పర్వదినం లాంటిదే. నా కొత్త గ్లాస్ స్లిప్పర్స్ ధరించి అక్కడున్న బ్యాలేకి వెళ్లేదాన్ని. ఒక విముక్తిని పొందిన భావనతో.. ఎలాంటి వివక్ష, విద్వేషం లేకుండా నిరాడంబరంగా జీవించే అనుభవం కోసం కనీసం ఒక్కరోజయినా  ప్రతి ఒక్కరూ ఆ అశ్రమంలో గడపాలని నేను సిఫార్సు చేస్తున్నాను. మీకు వినయం అనే గ్రంథి ఇచ్చే ప్రతి దాన్నీ విద్వేషం ఓడిస్తుంది. నేను అక్కడి వాతావరణానికి దాసోహమైపోయానని అంగీకరిస్తున్నా. ప్రేమించడం అనే మత్తులో గడిపాను.

మీ హృదయం తెరుచుకున్నప్పుడు అక్కడ విద్వేషానికి మరి చోటు ఉండదు. అనేక కారణాల వల్ల మనకు ఆగ్రహం కలగవచ్చు కానీ దాన్ని మీ పడకగది వరకూ తీసుకు పోవద్దు. విషయాలను తేలిగ్గా చూసే కళే నిజంగా జీవించడానికి అనువైన కళ. అయితే పోరాడేందుకు అవసరమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి కానీ, స్వభావసిద్ధం గానే ఒక పారిశ్రామిక, ఉత్పాదక వ్యక్తినైన నేను పరిష్కారాల కోసమే చూస్తాను తప్ప సమస్యలను సాగదీస్తూ కాలాన్ని వ్యర్థం చేయడాన్ని ద్వేషిస్తాను. నేను సమాధానాలు కనుగొనడాన్ని ఇష్టపడతాను. ఆగ్రహం, పాతుకుపోయిన దురభిప్రాయాలు అనేవి మునిగిపోతున్న నావ చుక్కాని లాంటివి.

ఎమిరేట్స్ ప్రజలకు, భారతీయులకు మధ్య విచ్ఛిన్నం చేయడానికి వీలుకాని బంధం ఒకటి ఏర్పడి ఉంది. ఇది ఇతరులకు అర్థం కాకపోవచ్చు. మా చుట్టూ, మా ఇళ్లలో అరబ్బుల కంటే భారతీయ పిల్లలే ఎక్కువగా ఉంటూవచ్చిన వాతావరణంలో మేం పెరుగుతూ వచ్చాం. కాబట్టి మా డీఎన్ఏలో తిరస్కరించడానికి వీలులేని అనుబంధం, ఆపేక్ష ఉంటూ వస్తోంది. మా రోజువారీ భాష కూడా మా సొంత ఆచారాలనుంచి పుట్టుకొచ్చిన పదాల నుంచే అరువు తెచ్చుకునేది.

నేను అభివృద్ది చెందుతున్న దేశాల్లో స్వావలంబన అనే అంశంపై పీహెచ్‌డి చేస్తున్నాను. దేశాలు తమ శక్తి ఎక్కడుందో గ్రహించి, దానికోసమే ప్రయత్నించి, తమ బలహీనతలను సర్దుబాటు చేసుకోవడం, తమముందున్న అవకాశాలను గుర్తించడం, తమకు ఎదురవుతున్న ప్రమాదాలను తటస్థం చేయడం గురించిన పరిశోధన అది. భారత్ కూడా ఇలాంటి దేశాల్లో ఒకటి. ఒక పేద వ్యవసాయ దేశం నుంచి నేడు సూపర్ పవర్‌గా ఎదిగిన దేశమది. సింగపూర్, దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్ కూడా ఈ కోవలోకే వస్తాయి. నేను ప్రేమించే నా స్వదేశం యూఏఈ కూడా ముత్యాలు ఏరుకునే కొన్న గ్రామాల సమూహంగా ఉండి, కొత్తగా కనుగొన్న చమురు నిక్షేపాలతో సంపన్న దేశంగా మారి ఒక సంతోషకమైన, సంవద్వంతమైన జాతిగా ఆవిర్భవించింది. మా దేశంలో 33 లక్షలమంది భారతీయులు ఆతిథ్యం పొందుతూ స్వదేశంలోని తమ కుటుంబాలకు ఏటా 17 బిలియన్ డాలర్లను పంపుతున్నారు.

మతసహనపు తారాస్థాయి
నేను పైన పేర్కొన్న దేశాలు ఏవీ మార్గదర్శకత్వం లేకుండా ఎదిగినవి కావు. వీటిలో ప్రతి దేశం కూడా అభివృద్ధి విత్తనాలను నాటిన ఒక విజ్ఞత కలిగిన నాయకుడిని కలిగి ఉండేది. వారి విజ్ఞత వల్లే రెండు తరాల తర్వాత మా శ్రమ ఫలితాన్ని ఈరోజు మేం అందుకుంటున్నాం. మతపరమైన సామరస్యపు ఔన్నత్యమే ఈ దేశాల్లో అపారమైన అభివృద్ధికి తావిచ్చిందని కొంతమంది చెబుతుంటారు కూడా. విద్య, ఆరోగ్యం, సామాజిక పెట్టుబడి, భద్రత, అవకాశం, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యతత్వం అనేవి ఈరోజు ఏ దేశానికైనా విజయాన్ని సాధించే వ్యూహంలో అంతర్భాగాలుగా ఉంటాయి.

గాంధీ మ్యూజియాన్ని సందర్శించి ఆనాడు యుద్ధాన్ని నిలిపివేయాలని హిట్లర్‌ను కోరుతూ గాంధీ రాసిన ఉత్తరాన్ని చదివి నేను ఆయన జీవిత చరిత్ర గ్రంథాన్ని కొనుక్కున్నాను. భారత్‌కు కావలసింది విద్య, టాయెలెట్లు (ఇవి మహిళ ఆరోగ్యానికి, భద్రతకు తొలిమెట్టు) అని ఆయన నొక్కి చెప్పారు. పైగా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నవి కాకుండా భారతీయ నూలు వస్తాలను మాత్రమే వాడాలని చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులు వాణిజ్యంలో పోటీకి అవకాశమిచ్చి ఆర్థిక వ్యవస్థను పెంచిపోషించేవి. ఆయన దూరదృష్టికి నిజంగా జోహార్లు చెప్పాలి.

పాలనకు సంబంధించిన నాణ్యత అనేది కొనసాగింపు తత్వానికి హామీనిచ్చే పజిల్‌లో చివరి ముక్కలాంటింది. రోమ్ నిర్మాణం ఒక్కరోజులో జరగలేదు. గాంధీ కార్యాచరణను ఒకటి రెండు తరాల తర్వాతే చూడగలిగేవాళ్లం. శాంతి సాధన విషయంలో గాంధీ ప్రాపంచిక దృక్పథాన్నే నెల్సన్ మండేలా అనుసరించారన్న విషయం మర్చిపోవద్దు. గాంధీ భారత విముక్తి ప్రదాత అనే విషయాన్ని ఇప్పుడు ఎవరూ వ్యతిరేకించలేరు. భారతదేశం గురించి ఇంత అనురక్తితో మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. అది పాలు, తేనెతో కూడిన దేశం. నా సంస్కృతిలో ఒక సామెత ఉంది. మీరు భారత్ పాలు తాగినట్లయితే ఆ దేశమే మీ మాతృమూర్తి అవుతుందని మా వాడుకలో ఉంది.

నాజీయిజం మారణకాండకు కారణమైన విద్వేష ప్రచారం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదని కొత్తగా పుట్టుకొచ్చిన ఈ శక్తిమంతులైన కోటీశ్వరులు గ్రహించడం లేదా? విద్వేష ప్రచారాన్ని విషంలాగా పెంచి పోషించారు. ఇప్పుడు భారత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో 18 కోట్లమంది ముస్లింలు జీవిస్తున్నారు. "ముస్లింలు, క్రిస్టియన్లు 2021 డిసెంబర్ 31 నాటికి భారత్ నుంచి తుడిచిపెట్టేస్తాం' అంటూ బీజేపీ, ఆరెస్సెస్ నేత రాజేశ్వర్ సింగ్ చెబుతున్న మాటలు విద్వేష ప్రచారానికి అసలు సిసలు నమూనాలు.

ప్రపంచానికి మరో హిట్లర్ అవసరం లేదు..
నేటి ప్రపంచానికి కొత్తగా మరొక హిట్లర్ అవసరం లేదు. కానీ దానికి మార్టిన్ లూథర్, నెల్సన్ మండేలా, గాంధీ వంటి ధోరోదాత్త నాయకులు కావాలి. మీ సోదరుడిని చంపడం మిమ్మల్ని హీరోని చేయదు. విద్వేషం స్వాగతించాల్సిన అంశం కాదు కాబట్టి దానికి పుల్ స్టాప్ పడాలి. యూఏఈలో విద్వేష ప్రచారం చట్టవ్యతిరేకం. ఇలాంటి చట్టాలు ఉన్నాయంటే ప్రజలు జోక్‌గా భావించవచ్చు కానీ ఇలాంటి చట్టాలే మా దేశంలో శాంతిని నెలకొల్పుతున్నాయి. మీరు నిర్మించిన దేశాన్ని మీరే ఎందుకు తగులబెట్టుకుంటారు? మా దేశంలో అమలవుతున్న ఈ చట్టం అభివృద్ధిని కాంక్షించే ప్రతి దేశ నాయకుడు పాటించాల్సిన తారకమంత్రం లాంటిది.

కానీ భారతదేశం గురించి ఎంతగానో సాన్నిహిత్యం ఉంటున్న మాలాంటివారికి నేటి భారత్‌లో ద్వేషం, ఇస్లామోఫోబియా, రోజువారీ రక్తపాతం జరుగుతుండటం షాక్ కలిగిస్తోంది. పైగా దేశాన్ని 'ఖురానో-వైరస్' అనే సాంక్రమిక వ్యాధి చుట్టుముడుతున్నట్లుంది. ఒకనాడు నేను గడిపిన ఆ గొప్ప కమలాకారంలోని భవంతి నుంచి నేను పొందిన శాంతి సారాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నాను.

వసుధైక కుటుంబం.. అంటే 'ప్రపంచమంతా ఒకే కుటుంబం' అనే భావన భారతీయ సమాజంలోని అత్యున్నతమైన నైతిక విలువలలో ఒకటి. ఈ ఉపనిషత్ శ్లోకాన్ని భారత పార్లమెంటు హాల్‌లో చెక్కారు కూడా. గాంధీ దాన్ని అనుసరించారు. ప్రధాని నరేంద్రమోదీ దాన్ని మళ్లీ నొక్కి చెప్పారు. భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి కరోనా మహమ్మారి మృత్యుచ్ఛాయలను విస్తరించకుండా, ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని చిన్నాభిన్నం చేయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ స్వీయనిర్బంధాన్ని గడిపేలా ప్రజలను చైతన్యవంతం చేయవలసిన ఈ తరుణంలో భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను.

షేఖా హింద్ అల్ ఖసేమి, ఎమిరేట్స్ యువరాణి, రచయిత్రి, ఎడిటర్, 'వెల్వెట్' మేగజైన్

వివరణ
గల్ఫ్ న్యూస్‌ పత్రికలో "I pray for an India without hate and Islamophobia" అనే పేరిట  ప్రచురితమైన షేఖా హింద్ ఖసేమీ వ్యాసానికి ఇది పూర్తి అనువాదం. సాక్షి పత్రికలో స్పేస్ పరిమితుల రీత్యా కాస్త తగ్గించి ఈ గురువారం సంచికలో ప్రచురించడమైంది. భారతదేశం గురించి హృదయం నిండా ప్రేమను పెంచుకున్న ఒక గల్ఫ్ యువరాణి సందేశాన్ని పాఠకులకు అందించడం కోసం ఇంతకన్నా మించిన తరుణం ఉండదనే ఉద్దేశమే ఈ వ్యాసం అనువాదానికి, ప్రచురణకు మూలం.

విద్వేష రహిత భారత్‌ నా స్వప్నం
https://www.sakshi.com/news/guest-columns/sheikha-hend-faisal-al-qassemi-article-my-dream-india-1281794?

మూల రచనకు కింది లింకులో చూడగలరు
I pray for an India without hate and Islamophobia

https://gulfnews.com/opinion/op-eds/i-pray-for-an-india-without-hate-and-islamophobia-1.71169436
fbclid=IwAR2vYJs_AIJX6wXTh0ttwQIqMH0kE_YB1f3ANGYMafW73bHd7PISky8ptS4

ఎమిరేట్స్ యువరాణి పర్సనల్ జీవితం లాంటి సామాజిక జీవిత వివరాల కోసం కింది ఇంటర్వ్యూను కింది లింకులో తప్పక చదవండి
Very hard for a princess to turn to social media for support, says Qatari royal

https://www.dnaindia.com/world/interview-very-hard-for-a-princess-to-turn-to-social-media-for-support-says-qatari-royal-2790034


86 comments:

శ్యామలీయం said...

భారతదేశం పైనా, భారతసంస్కృతి పైనా ఎంతో ప్రేమాభిమానాలను చూపుతూ కనిపించే ఈ వ్యాసం అసలు ఉద్దేశం భారతదేశంలో ఇస్లాంకు వ్యతిరేకంగా భావనలు బలంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని ప్రచారం చేయటం. మనదేశపు సోకాల్డ్ మేథావి వర్గానికీ, మేతావులుగానూ అభ్యుదయవాదులు గానూ పేరుతెచ్చుకోవాలని తపించే వారికీ ఇలాంటి అసత్యాలు అమృతోపమానాలు. సెక్యులరిజం అంటే సనాతనధర్మాన్ని తూర్పారబట్టటం అని నిర్వచించే మహానుభావుల పుణ్యమా అని ఇప్పటికే ఈదేశపు సాంస్కృతిక వారసత్వం గురించి తెలిసీ తెలియని యువత సిగ్గుపడుతూ భయపడుతూ ఉన్నది. ఇలాంటి తేనె పూసిన కత్తుల గురించి దేశం గమనికతో ఉండాలి.

Anonymous said...

అమ్మగారు ఇలాంటి సుత్తి ముక్తావళి ఉత్తరాలు మత విద్వేషానికి, కరడుగట్టిన ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తానుకు, చైనాకు, ఇతర సోదర మత పిచ్చి దేశాలకు వ్రాసుకుంటే మంచిది.

Chiru Dreams said...

సనాతన ధర్మం అనగానేమి? దాన్ని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ రాశారు?

సూర్య said...

అసలు సిసలు లౌకిక వాదాన్ని పాటించే అరబ్బు దేశాలని చూడాలని నాకూ పెద్ద కల ఉంది.
ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయా ఏమిటి!

Anonymous said...

"ముస్లింలు, క్రిస్టియన్లను 2021 డిసెంబర్ 31 నాటికి భారత్ నుంచి తుడిచిపెట్టేస్తాం' అనే గజ్జి కూడా సనాతన ధర్మంలో భాగమేనా మహానుభావా. వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని వర్ణ, కులాధిక్యతా గజ్జిని పెంచి పోషించిన ఈ సనాతన ధర్మాన్నే కదా అంబేడ్కర్ భారత రాజ్యాంగ రచన ద్వారా మూలాల కంటా పెకిలించివేసింది. మీరూ మీ సనాతన ధర్మమూ..

Chiru Dreams said...

అన్నీ మాకు తెలుసు అనే మతం/మూర్ఖత్వంలో నుంచి, ఇంకా తెలుసుకోవాల్సింది చాలావుంది అనే సైన్సులోకి వెళ్ళే దేశాల్లో మాత్రమే లౌకికవాదం పరిఢవిల్లుతుంది.

Anonymous said...

http://intheserviceofmotherindia.blogspot.com/2020/04/drbrambedkar-biography-in-telugu.html?m=1 మిత్రమా అంబేడ్కర్ జాతీయ వాది. ఆయన ఇస్లాం గురించి కమ్యునిస్ట్ గురించి ఏమీ చెప్పాడో తెలుసుకో పై లింకులో.

ఆయన కుల వివక్షను నిరసించాడు. కానీ ఎన్నడూ సనాతన భారతీయ ధర్మాన్ని తప్పు పట్టలేదు. ఆయన పేరు చెప్పుకుని మీలాంటి వారు హిందువులపై విషప్రచారం చేస్తున్నారు. ఎంత చెప్పినా నీవంటి మూర్ఖులకు తలకెక్కదు.

Anonymous said...

అజ్ఞాతావాసీ.. సనాతన భారతీయ ధర్మాన్ని అంబేడ్కర్ తప్పుపట్టలేదా.. మరి కులవివక్షను ఆయన ఎందుకు నిరసించాడో మరి. అది సనాతన ధర్మంలో భాగం కాదా? ఎదుటివారిని నీవంటి మూర్ఖులకు అంటూ పద ప్రయోగం చేయడం ఆ సనాతన ధర్మంలో భాగమే అయితే ఆ ధర్మానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. భారతదేశం పట్ల అపారమైన ప్రేమతో ఆ గల్ఫ్ యువరాణి అంత అద్భుతమైన రచన చేస్తే అలాంటి వారిపట్ల వక్రభాష్యాలు పలకడం కూడా సనాతన ధర్మంలో భాగమేనా.. లింకుల్లో అంబేడ్కర్‌ వ్యాఖ్యలను చదివి తెలుసుకోవడం దేనికి. ఆయన రచనలే అందుబాటులో ఉండగా.. "ముస్లింలు, క్రిస్టియన్లను 2021 డిసెంబర్ 31 నాటికి భారత్ నుంచి తుడిచిపెట్టేస్తాం' సనాతన ధర్మ ప్రభువులు కోరుకునేది ఇదేనా.. అయితే మీ ధర్మానికి ఆమడ దూరంలో ఉంటేనే జాతికి మంచిది.

సూర్య said...

శ్యామలీయం గారు చెప్పినది అక్షర సత్యం.
"మనదేశపు సోకాల్డ్ మేథావి వర్గానికీ, మేతావులుగానూ అభ్యుదయవాదులు గానూ పేరుతెచ్చుకోవాలని తపించే వారికీ ఇలాంటి అసత్యాలు అమృతోపమానాలు. సెక్యులరిజం అంటే సనాతనధర్మాన్ని తూర్పారబట్టటం అని నిర్వచించే మహానుభావుల పుణ్యమా అని ...."
ఎక్కడికో వెళ్ళక్కరలేదు. ఈ బ్లాగు రచయిత వ్యాఖ్టల్లోనే అది దొర్లుతోంది.

Chiru Dreams said...

@ surya , @syamaliyam

సనాతన ధర్మం అనగానేమి? దాన్ని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ రాశారు?

Anonymous said...

ఏ ధర్మం వల్ల నువ్వు నేను సమస్త జీవ రాసులు జీవించి ఉన్నాయో అదే సనాతన ధర్మం మిత్రమా. అదే పుస్తకాలలో రాసేది కాదు ఆచరణలో తరతరాలుగా అందించబడింది.

పుస్తకాల మతం కాదు అది. భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక అది.

మా దేవుడు మా పుస్తకం మాత్రమే నిజం తక్కినవాల్లు నాశనమై పోతారు అని చెప్పే సంకుచిత మతం కాదు అది.

సర్వం బ్రహ్మ మయం అని చెప్పే ధర్మ జ్యోతి అది. భిన్న వర్ణాలు ఇంద్రధనుస్సు లో ఎదు రంగులు లాగా కలిసి ఉండాలని చెప్పే ఉత్తమ ధర్మం అది.

శ్యామలీయం said...

సనాతనం అనగా ఎల్లప్పుడూ ఉండేది అని అర్ధం. ఒక మానవుడు కనిపెట్టి జనం మీదకు వదిలింది కాదు.

Chiru Dreams said...

మరి దాని ప్రోగ్రెస్ ఎప్పుడు, ఎందుకు ఆగిపొయ్యింది. నాప్రశ్న కొంచెం అర్ధం చేసుకోని చెప్పండి.

Chiru Dreams said...

@anonymous

రంగులూ... జ్యోతులూ అంటే.. నాలాంటివాడికి అర్ధమయ్యేదెలా... కనీసం.. ఆ ధర్మమేమిటో మీకు తెలిసినంతవరకైనా చెప్పండి.

అది రాయబడలేదు. చెప్పబడలేదు. అస్సలెవ్వరికీ తెలియదు.

Anonymous said...

లేదు మిత్రమా. కులవివక్ష సనాతన ధర్మం లో భాగం కాదు. వర్ణ విభజన చెప్పింది కానీ వర్ణ వివక్ష కాదు.ఆ దురాచారం కొంత మేరకు ఒకకాలంలో ప్రబలిన మాట వాస్తవం. ఆ దురాచారం నుంచి మన సమాజం చాలా వరకు బయట పడింది.

కానీ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం లో అన్ని మతాలకు ఉన్నంత స్వేచ్చ ఎక్కడా లేదు.

ఎన్నో వేల సంవత్సరాలుగా అన్ని మతాలకు ఆశ్రయం ఇచ్చిన పుణ్య భూమి మనదేశం.

స్త్రీలకు , అన్య మతస్థులకు కనీస గౌరవం ఇవ్వని దేశాలవారు మనకు నీతులు బోధించడం సరికాదు.

నిరంకుశ మతాలు, నాస్తిక , తీవ్రవాద శక్తుల ముప్పేట దాడివల్ల మనదేశంలో కొంత ఘర్షణ అశాంతి వాతావరణ ఉన్నమాట నిజం.
మన భారతీయ సంస్కృతిని గౌరవించి కాపాడుకుంటే ఇవన్నీ సమసిపోతాయి.

Anonymous said...

ప్రత్యక్షంగా కళ్ళెదుట కనబడుతూనే ఉంది కదా మిత్రమా. భారత దేశంలో భిన్న కులాలు, జాతులు, వర్ణాలు వారు పరస్పర సహకారంతో వేల ఏళ్లుగా జీవిస్తున్నారు. ఏ నాడైనా మత మార్పిడులు పేరిట మారణ హోమం చేశారా భారతీయులు. ఒక్కసారి ఆలోచించండి.

చెట్టు, పుట్ట, నది, రాయి, విగ్రహం, మనిషి , జంతువు, సమస్త చరాచర సృష్టి లోనూ అంతర్యామి అయిన పర బ్రహ్మ ను దర్శించి పూజించే ధర్మమే సనాతన ధర్మము.

వారి వారి మానసిక ఆధ్యాత్మిక విచక్షణా స్థాయిని బట్టి పూర్తి స్వేచ్ఛను ఇచ్చే గొప్ప ధర్మము ఇది.

కేవలం ఆత్మ రక్షణ కోసం తప్ప ఇతరుల పై ఎన్నడూ దాడి చేయని ధర్మం మనది.

కొన్ని దురాచారాలు దేశ కాల పరిస్థితుల వల్ల ప్రబలడం సహజం. వాటిని ఒక్కొక్కటిగా నిర్మూలించి సదాచారాలు స్థాపించారు మన ధర్మాచార్యులు. కుల వివక్ష కూడా దాదాపుగా సమసిపోయింది.


వేల సంవత్సరాల మన సంస్కృతి ధర్మాన్ని మనమే తూలనాడటం నిరాకరించడం సరికాదు.

ఒకసారి విశాల హృదయంతో ఆలోచించండి.

Jai Gottimukkala said...

@శ్యామలీయం:

"ఒక మానవుడు కనిపెట్టి జనం మీదకు వదిలింది కాదు"

ఏ మతం కూడా "కనిపెట్ట"బడలేదు (invent), "కనుక్కో"బడిందని (discover or revealed) చెప్తారు.

సదరు గ్రంధాలకు "శ్రోతే" తప్ప రచయిత లేడు.

గ్రంధాధార & గ్రంధేతర మతాలన్నిటికీ మూలాధారాలు చరిత్రపూర్వమే, కొన్నింటిలో విన్నది రాసుకున్న వ్యక్తి పేరు, లొకేషన్ & తేదీ తెలుసును.

Chiru Dreams said...

"కేవలం ఆత్మ రక్షణ కోసం తప్ప ఇతరుల పై ఎన్నడూ దాడి చేయని ధర్మం మనది."

మరి ఆంగ్లేయులు రాకముందు జరిగిన యుధ్ధాలన్నీ, అంతహ్ కలహాలనుకుందామా? అశ్వమేధ యాగం లాంటివి లోక కళ్యాణానికేనా?

సోదరా! కాస్త ప్రాక్టికల్గా అలోచించి చూడు. మతం, మా పూర్వం అనే మత్తులోనుండి బయటకిరా.నువ్వనుకునే ఆచార్యులెవరూ... దురచారాలపైపోరాడలేదు. సనాతన ధర్మమంటే బ్రాహ్మణులను ఎలాగౌరవించాలి, వాల్లదగ్గర ఎలా అణిగిమనిగిఇలాంటివాటిపై ఆకులానికి చెందిన ఆచార్యులే పోరాడారు అనుకోవడం మూర్ఖత్వం. ఆ ఆచార్యులని ఎదురించిన సంఘసంస్కర్తలు ఎంతోమంది కష్టాలు పాలయ్యారు. వారిని ప్రశ్నించినవారిని అంటరానివాల్లుగా చేశారు. తెగలుగా, రాజ్యాలుగా ఉండి.. 60సం. క్రితంవరకు ఒక్కటిగాలేని భూబాగం.... ఎన్నో లక్షలసంవత్సరాలక్రితమే ఒక ధర్మం కలిగిన దేశమెలా అయ్యింది. జంధ్యం దరించే ఆర్యుల పుక్కిటిపురాణాల, పిట్టకథల మాయలోపడకు మిత్రమా!

Anonymous said...

పొరపాటు మిత్రమా. ఆచార్యులు ఎప్పుడూ ధర్మం పక్షమే వహించారు. సర్వ జనులను సమానంగా సమాదరించిన వారు రామానుజాచార్యులు. అద్వైత సిద్ధాంతం చాటి అసలు ఏ భేదము లేదని చాటి చెప్పిన వారు శంకరాచార్యులు. వారు భరత జాతికి మార్గ నిర్దేశనం చేశారు. రాజులు రాజ్యకాంక్ష తో అంతర్గత యుద్ధాలు చేసేవారు. అది ఆనాటి దేశ కాల పరిస్థితి. ఇప్పుడు అది దాదాపుగా లేదు కదా. ఎన్ని రాజ్యాలు ఉన్నా అన్నింటినీ భరత ఖండంగా దండలో దారంగా కలిపి ఉంచింది సనాతన ధర్మమే.

వాల్మీకి వేద వ్యాసుడు విశ్వామిత్రుడు బసవేశ్వరుడు బుద్ధుడు వివేకానందుడు అరవిందుడు, కబీర్ సాయిబాబా... ఎందరో మహా పురుషులు నడయాడిన నేల ఇది. ఆచార్యులను గౌరవించడం మన సంప్రదాయం. నీకు విద్య నేర్పిన గురువును గౌరవించడం
తప్పు కాదు.

బసవేశ్వరుడు నుంచి అంబేడ్కర్ దాకా ఇంకా ఎంతోమంది సాంఘిక దురాచారాల పై పోరాటం చేశారు. వారందరూ వందనీయులే.

మన సంస్కృతి వారసత్వ సంపదను ధ్వంసం చేసిన అన్య మతస్థులను ఎదిరించి పోరాడి నేటికీ నిలిచింది సనాతన ధర్మమే. మహోన్నత భారతీయ వారసత్వం మూలాలు మరచిపోయి తాత్కాలిక తీవ్రవాద అన్యమత వామపక్ష మార్కిస్తు ప్రభావం వల్ల నీవంటి వారు తప్పుగా ఆలోచిస్తున్నారు. చివరికి ముస్లిము దేశమైన ఇండోనేషియా వారు కూడా తమ భారతీయ సంస్కృతి మూలాలను చిహ్నాలను గౌరవిసున్నారు అని తెలుసుకో మిత్రమా.

Chiru Dreams said...

"కేవలం ఆత్మ రక్షణ కోసం తప్ప ఇతరుల పై ఎన్నడూ దాడి చేయని ధర్మం మనది."

"రాజులు రాజ్యకాంక్ష తో అంతర్గత యుద్ధాలు చేసేవారు. అది ఆనాటి దేశ కాల పరిస్థితి. ఇప్పుడు అది దాదాపుగా లేదు కదా."

ఇక ఏధర్మం గురించి నాకు బోధించాలనుకుంటున్నావు మిత్రమా?

ఉగ్రవాదులకి కూడా గురువులుంటారు. వారినికూడా గౌరవిద్దామా?

సనాతనధర్మం గురించి చెప్పమంటే రంగులు, కిరణాలు అని చెప్పావుగానీ, అది యేమిటో ముందు తమకు తెలుసుకోవట్లేదు.

నిజంగా హిందూ మతం మీద ప్రేముంటే సనాతనధర్మాన్ని ప్రజలందరికీ అర్ధమయ్యేట్టు చెప్పాలి. సిద్దమా?

Chiru Dreams said...

"సనాతనం అనగా ఎల్లప్పుడూ ఉండేది అని అర్ధం. ఒక మానవుడు కనిపెట్టి జనం మీదకు వదిలింది కాదు."

దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.. ఆ ధర్మం కెపాసిటీ ఏంటో, దానిపై మీకున్న గౌరవమేంటో తెలుస్తోంది. ఎంతకాలమండీ ఈ కల్లబొల్లికబుర్లు?

hari.S.babu said...

@Chiru Dreams
దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.. ఆ ధర్మం కెపాసిటీ ఏంటో, దానిపై మీకున్న గౌరవమేంటో తెలుస్తోంది. ఎంతకాలమండీ ఈ కల్లబొల్లికబుర్లు?

hari.S.babu
మరి, వేదాల్లో గోమాంసభక్షణ ఉందని ప్రగల్బ్జించి చూపించిన భాగం ఎక్కడనుంచి వచ్చిందో - హిందూ మాతం గురించి అబద్ధాలు చెప్తే గంట పగిలిపోద్ది, ఖబడ్దార్!

Chiru Dreams said...

ఏం హరిబాబూ!ఎయిడ్స్ కాస్త తగ్గినట్టుంది.. హస్పిటల్ వాల్లు ఇంటికిపంపించారా? రాగానే నీ ఉగ్రవాదబుద్దితో మొదలెట్టావ్. ఏరోజో రేపో చచ్చే ముసలోడివి... నీకెంకు భే.. చాలెంజిలు మూసుకోని ఆకుక్కిమంచంలోనే పడుండు.

Chiru Dreams said...
This comment has been removed by the author.
Chiru Dreams said...

Manusmriti (Chapter 5 / Verse 30) says, “It is not sinful to eat meat of eatable animals, for Brahma has created both the eaters and the eatables.”

Manusmriti (5 / 35) states: When a man who is properly engaged in a ritual does not eat meat, after his death he will become a sacrificial animal during twenty-one rebirths.

Maharishi Yagyavalkya says in Shatpath Brahmin (3/1/2/21) that, “I eat beef because it is very soft and delicious.”
Apastamb Grihsutram (1/3/10) says, “The cow should be slaughtered on the arrival of a guest, on the occasion of ‘Shraddha’ of ancestors and on the occasion of a marriage.”
Rigveda (10/85/13) declares, “On the occasion of a girl’s marriage oxen and cows are slaughtered.”
Rigveda (6/17/1) states that “Indra used to eat the meat of cow, calf, horse and buffalo.”
Vashistha Dharmasutra (11/34) writes, “If a Brahmin refuses to eat the meat offered to him on the occasion of ‘Shraddha’ or worship, he goes to hell.”

Also, comments of some great scholars of Hinduism are also worth noting:
· Hinduism’s greatest propagator Swami Vivekanand said thus: “You will be surprised to know that according to ancient Hindu rites and rituals, a man cannot be a good Hindu who does not eat beef”. (The Complete Works of Swami Vivekanand, vol.3, p. 536).
· Mukandilal writes in his book ‘Cow Slaughter – Horns of a Dilemma’, page 18: “In ancient India, cow-slaughter was considered auspicious on the occasions of some ceremonies. Bride and groom used to sit on the hide of a red ox in front of the ‘Vedi’ (alter).”
· A renowned scholar of scriptures Dr. Pandurang Vaman Kane says, “Bajsancyi Samhita sanctifies beef-eating because of its purity”. (Dharmashastra Vichar Marathi, page 180)
· Adi Shankaracharya’ commentary on Brihdaranyakopanishad 6/4/18 says : ‘Odan’ (rice) mixed with meat is called ‘Mansodan’. On being asked whose meat it should be, he answers ‘Uksha’. ‘Uksha’ is used for an ox, which is capable to produce semen.
· The book ‘The History and Culture of the Indian People’, published by Bhartiya Vidya Bhawan, Bombay and edited by renowned historian R.C.Majumdar (Vol.2, page 578) says: “this is said in the Mahabharat that King Rantidev used to kill two thousand other animals in addition to two thousand cows daily in order to give their meat in charity”.

Chiru Dreams said...

ఇప్పుడు హరిబాబుగాడి డవిలాగులు:

అవి బ్రిటీషోల్లు రాసినవి.

నువ్వు ఒరిజినల్ మహర్షులు వాల్ల ఓన్ రైటింగుతో రాసినవే చదివావా?

చదివావా? ఐతే అవి వాల్లు రాసినవే అని, సుప్రీంకోర్టు జడ్జితో సంతకం కావాలి.
అరే... అదికూడా చేశావా! ఐతే అది ఆయనసంతకమే అని.. ట్రంపుతో, కిమ్మితో సర్టిఫై చేపించాలి.

అదికూడా అయ్యిందా.. అప్పుం... అప్పుం... ఆ! మా జాతిగురువు.. నిత్యానదసామి మహరాజ్తో ఓకే చేపించాలి

Chiru Dreams said...

అదికూడా చేపించావా! నువ్వు హిందూ వ్యతిరేకివే! ఖబడ్ధార్. లేపేస్తా.. తొడ్గొడతా.. రైలు ఎనక్కి పంపుతా

Anonymous said...

వాడి ఇంకో చాలెంజ్ మర్చిపొయ్యారు. "పూర్తిగా జుట్టూడిన నా గుండుపై, బొచ్చుమొలిపిస్తా".

జగన్ పాస్టర్లకి నెలకి 5000 ఏస్తున్నాడు అనగానే, శ్య్సమలీయంకి, హర్బాబు తదితరులకి జగన్మీద విపరీతమైన విద్వేషం, చంద్రాలు మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చాయి.

BHARATH said...

పాక్ లో ఉగ్రవాదుల్ని విడుదలచేయగానే, హరిబాబుగాడికి ఉత్సాహమొచ్చేసింది. అక్కడినుంచి పైసలు అందినట్టున్నాయ్.

Anonymous said...

Any body hurt can complain to
https://cybercrime.gov.in

hari.S.babu said...

అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఈ సుత్తి దేనికిరా?
వేదాలు గ్రంధస్థం అయ్యాయి!అది నీకు తెలియదు.నీకు తెలియనిది ఏదీ జరగడం లేదని అనుకుంటే అది నీ తప్పు.అబద్ధాలతోనూ అర్ధం పర్దం లేని హడావిడితోనూ నువు ఏదీ సాధించలేవు - ఖబడ్దార్!

నిజం నిబద్ధతతో చెప్తే ఎవరైనా చచ్చినట్టు ఒప్పుకోవాలి.నువ్వు చెప్తున్న అబద్ధం ఏమిటో మొదటి కామెంటులోనే చూపించాను.
ఇక్కడ నీ విఘ్ణాణం ఉపయోగించి నువ్వు వేసిన కామెంటు ఇది:"దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.." అన్నది నువ్వే కదా?
దీని అర్ధం వేదం రాతప్రతిలో లేదని నువ్వు అంటున్నావు, అవునా కాదా?

మరి, వేదాల్లో గోమాంసభక్షణ ఉందని ప్రగల్బ్జించి చూపించిన భాగం ఎక్కడనుంచి వచ్చిందో చెప్పకుండా ఈ సోది కబుర్లు ఎందుకు చెప్తున్నావు?

ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు వదరుబోతు కబుర్లు చెప్తే నీకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వరు.

తొక్కలో డైవర్షన్ కామెంట్లు ఆపి పాయింటుకి రా!

వేదాలు రాత్ప్రతిలోలేదని నువ్వే ఒప్పుకున్నపుడు వేదాల్లో గిఓఅమంస బహ్క్సహన్ గురించి నువ్వు తెచ్జ్చి చూపిన్వ్హిన మంత్రాలు నీకెట్లా దొరికాయి అని అడుగుతున్నాను.పర్శ్న అర్ధమైందా?అర్ధమై కూడా అర్ధం కానట్టు నటిస్తున్నావా!

Chiru Dreams said...

అంత చూపించాకకూడా... ఎప్పట్లాగే నీ డవిలాగు "నువ్వేం రాయలేదు.. నేనేం చూడలేదు"

Chiru Dreams said...

"వేదాలు రాత్ప్రతిలోలేదని నువ్వే ఒప్పుకున్నపు"

వార్నీ! సనాతనధర్మమంటే వేదాలా... మరి చెప్పవేం. ఖర్రఖ్టేనా అనానిమస్సు, శ్యామలీయంగార్లూ?

అలా అని చర్చను ముందుకు తీసుకెల్లడానికి రేడీనా మీరు?

బాగా అలోచించుకొండి.

Chiru Dreams said...

" ఖళ్ళ్..ఖళ్ళ్.. అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఖళ్ళ్..ఖళ్ళ్.. సుత్తి ఖళ్ళ్..ఖళ్ళ్.. దేనికిరా? ఖళ్ళ్..ఖళ్ళ్.."

మరి నేను దేనికి సమాధానం చెప్పాను తాతగారూ?

hari.S.babu said...
This comment has been removed by the author.
hari.S.babu said...

To Admin,
విషయానికి సంబంధించిన గాంభీర్యత లేకుండా నాపట్ల ద్వేషంతో నిండిన కామెంట్లను మీరెందుకు ఉపేక్షిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు.

దయచేసి ఆ తరహా కామెంట్లను నేను ప్రస్తావించిన తర్వాత కూడా తీసెయ్యకపోతే మీరు కూడా వాళ్ళ కోవలోని వారే అని అందరూ అనుకుంటారు.

ఇక్కడికి రాకపోయినా నాకు గానీ నా మర్యాదకు గానీ ఏ లోటూ రాదు. వాటిలోని నీచత్వం నాది కాదు గాబట్టి ఆ కామెంట్లు అక్కడ ఉన్నప్పటికీ నాకు ఏ లోటూ రాదు.కానీ,ఈ బ్లాగు మీది. మీ బ్లాగు దగ్గిర ప్రచురితమై సందర్శకులకి కనబడుతున్న ప్రతి అక్షరానికీ మీదే బాధ్యత.

యద్భావం తద్భవతి, యతో ధర్మః తతో జయః!

hari.S.babu said...

ఒరేయి జిర్రు డ్రాంసూ!
నేను రాసింది నాలుగే నాలుగు వాక్యాలు. అందులో నేను వేసింది చాలా చాలా చిన్న ప్రశ్న.

1.సనాతన ధర్మం గ్రంధస్థం కాలేదని ఇక్కద అన్నది నువ్వు.

2.మరి ఇదివరకు నువ్వు వేదాల్లో గోభక్షణ ఉందని చెప్తూ చూపించిన మంత్రాలు నీకు ఎక్కణ్ణించి వచ్చాయి?

ఇంత సూటిగా అడిగితే దాన్ని మాత్రం దాటవేస్తూ "ఖళ్...ఖళ్...బొళఖ్...బొళఖ్" మని ఎందుకు దగ్గుతున్నావు?

వార్నీ అదంటే ఇదా ఇదంటే అదా అనే డవిలాగులు కొట్టకపోతే అసలు ఇక్కడ నువ్వు "సనాతన ధర్మం ఇంకా గ్రంధస్థం కాలేదంటే.... " అన్నప్పుడు నువ్వు దేని గురించి అన్నావో చెప్తే నీ పాండిత్యం/బండారం బయటపడిద్ది గదా - అది నువ్వు చెప్పింది వేదం గురించి అయితే నువ్వు ఇదివరకు వేదాల్లో గోభక్షణ గురించి చెప్పింది ఆ వేదాల్లోది కాదని తేలిపోతుంది, అది నువ్వు చెప్పింది మనుస్మృతి గురించి అయితే నువ్వు ఇక్కడ మనుస్మృతిలో గోభక్షణ గురించి చెప్పింది ఆ మనుస్మృతిలోది కాదని తేలిపోతుంది.

చెప్పు మరి, అబద్ధాలు చెప్తే మటుకు గంట పగల్టం తధ్యం!

Anonymous said...

మరి నువ్వు అన్ని బ్లాగుల్లో దూరి అందరినీ నోటికొచ్చిన బూతులు వాడి తిట్టినప్పుడు ఈ తెలివిడి ఇంత సంయమనం ఏమైంది హరి బాబూ వాడూ.

hari.S.babu said...

@ChiruDreans
అంత చూపించాకకూడా... ఎప్పట్లాగే నీ డవిలాగు "నువ్వేం రాయలేదు.. నేనేం చూడలేదు"
hari.S.babu
ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు వదరుబోతు కబుర్లు చెప్తే నీకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వరు.

తొక్కలో డైవర్షన్ కామెంట్లు ఆపి పాయింటుకి రా!

Chiru Dreams said...

తాతగారూ! సనాతన ధర్మమంటే ఏంటీ అనడిగితే, ఇంతవరకు ఒక్కడు చెప్పకపోయే. ఇప్పుడే.. జస్టు ఇప్పుడే మీరొచ్చి వేదాలే సనాతన ధర్మం అని చెప్పి ఇక్కడ పతోడి కళ్ళు తెరిపిస్తిరి మరి.

సనాతన ధర్మం/వేదం ప్రకారమైతే ఇక ఆవునితింటం నీతోనే మొదలెట్టి, మాందరికీ మార్గధర్శకం కావాలని.. మా అందరికోరిక. ఏమంటారు తాతగారూ?

Chiru Dreams said...

గంటలుపగలగొడతా అంటూ మీదకొచ్చిందే మీరు తాతగారు. మీగంట పనిచెయ్యట్లేదని.. నా గంటమీద కుళ్లుతో చాలెంజిలు చేసి, చివరాకరికి.. నాలుగు సంస్కృతాలు పడేసి "హమ్మయ్య" అని ఊపిరి పీల్చేసుకోని జంపైపోతే ఎలా తాతగారు! విషయం లేకపోతే మూసుకోని మీ బ్లాగులోనే కూర్చోండి. విషయం ఉంటే మా గంటలమీద కుళ్ళుకోకుండా చర్చకు రండి.

బుచికి said...

మిత్రమా. సనాతన ధర్మం గురించి ఒక సమాధానం ఇచ్చాను. తిరిగి ఇస్తున్నాను.

చెట్టు, పుట్ట, నది, రాయి, విగ్రహం, మనిషి , జంతువు, సమస్త చరాచర సృష్టి లోనూ అంతర్యామి అయిన పర బ్రహ్మ ను దర్శించి పూజించే ధర్మమే సనాతన ధర్మము.

వేదములు తదంతర్గతమైన ఉపనిషత్తులు.అష్టాదశ పురాణాలు సనాతనధర్మం కు ఆలంబన అన్నది సత్యం. ఉపనిషత్తులు అం తిమం గా ప్రతి పాదించినది ఈ సత్యమే. ఇది అందరూ అంగీకరించాలి అని లేదు. అయితే ఆ ధర్మాన్ని నమ్మేవారిని తూలనాడకూడదు కదా.

వేదకాలం లో గోమాంస భక్షణ ఉండి ఉండ వచ్చును. అయితే కాలాంతరంలో అందులోని జీవహింస గుర్తెరిగి వదిలివేసి ఉండవచ్చు. అదే విధంగా అప్పటి దురలవాట్లు దురాచారాలు ఎన్నో భారతీయ ప్రజలు విచక్షణ తో ఆలోచించి వదలివేశారు.

మానవ జాతి ఎదుగుదలలో చివరికి అన్ని రకాల మాంస భక్షణ కూడా వదిలివే సే విధంగా సాగుతున్నది. శాకాహారం మానవుడికి సరైన ఆహారం అనే సత్యం మెల్లిగా ఆచరణ లోకి వస్తున్నది. మాంసాహారం విషయంలో మతం కన్నా మానవత్వం దారి చూపాలి. ఒక్క గో మంసమే కాదు అన్ని జన్తువులపై హింస ఆగిపోవాలి. అయితే ఇందులో ఎవరి బలవంతము ఉండరాదు. ప్రతి మతం లోనూ అంతర్గతం గా విచక్షణ సంస్కరణ జరగాలి.

ప్రతి మతం లోనూ కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉత్సవాలు ఉన్నాయి. వాటిని ఇతరులు వాటిపై నమ్మకం లేనివారు విమర్శించడం సరికాదు.

సనాతన ధర్మము గొప్పది అని హిందువులు భావిస్తున్నారు. అలాగే తదనంతరం ఉద్భవించిన క్రైస్తవం, ఇస్లాం తమ తమ మతాలు గొప్పవిగా భావించి ఆచరిస్తున్నారు. మరి కొంతమంది ఈ మతం పట్ల విశ్వాసం లేదని ప్రకటించు కొని ఉన్నారు. అందరికి భూమి మీద చోటు ఉంది. ప్రతి మతం లోనూ మంచి చెడు ఉన్నాయి.
హిందూ సమాజం లో కుల వివక్ష ప్రబలంగా ఉండింది. అయితే చాలావరకు అది సమసిపోయింది.

రాముడిని కృష్ణుడిని యేసు క్రీస్తును మహమ్మదు ను భిన్న మతాల వారు ఒకరినొకరు విమర్శించు కుంటే వచ్చే ప్రయోజనమేమి. అలాగే విభిన్న మత గ్రంథాలను అవహేళన చేస్తే ఏమి ఉపయోగం. ఏ మత గ్రంథం లో నైనా ఇతర మతస్తుల విశ్వాసాలను భంగపరిచే అంశాలు ఉంటే వాటిపై అంతర్గత చర్చ జరిగి శాంతియుత సహ జీవనానికి అనుగుణంగా మార్చుకోవాలి.

హిందువులు ఇతరమతాలను గౌరవించి ఆదరించారు. నాస్తికులు హేతువాదులు కూడా మన దేశంలో అనాదిగా ఉన్నారు. ఈ ఇతర దేశంలో లేని స్వేచ్ఛ ఇక్కడ ఉంది వారికి. అదే విధంగా అన్య మతాల వారు నాస్తిక వాదులు కూడా హిందూ మతాన్ని గౌరవించితే మన దేశంలో ఈ ఘర్షణలు ఉండవు.

మీరు ఇంత స్వేచ్ఛగా హిందూ మతాన్ని, వేదములను విమర్శిస్తున్నారు. అదే పని మీరు పొరుగు ఇస్లాం దేశాలలో చేయగలరా. ఒకసారి ఆలోచించండి. అలాగే ఆ దేశాలలో నాస్తికులు హేతువాదులు మార్కిస్తులు జీవించగలరా. చెప్పండి.

If we can consider others view point without prejudice, certainly common minimum agreement can be achieved. What can we achieve by perpetual argument and conflict. Let us agree to disagree in a civilised manner

Chiru Dreams said...

గోభక్షణగురించి ఖచ్చితంగా మీఅభిప్రాయాలే నావి. కానీ హిందూ రక్షకుడిగా తనను తాను ప్రకటించుకున్న హరిబాబు..ప్రతి బ్లాగులో నావెంటబడి, బూతులతో రెచ్చగొడుతున్నాడు. ఇక వాడు హిందూ రక్షకుడో, దాని ముసుగులోఉన్న హిందూ వ్యతిరేకో మీరే తెలుసుకోండి.

అప్పటికీ నేను వాడిబ్లాగులోనే ఆ విషయాలు చర్చించడానికి సిద్ధమయ్యాను. వాడు దానికివొప్పుకోలేదు. ఇతరబ్లాగుల్లో మాత్రమే చర్చించాలట. వాడిబ్లాగులో ఐతే.. మోడరేషన్ పెట్టుకుంటాడట.ఇంతకంటే ఋజువుకావాలా వాడు ఇతరబ్లాగుల్ని నాశనం చెయ్యడానికే వొస్తున్నాడని చెప్పడానికి...
ముస్లీందేశల్లో వాల్లని విమర్శించగలిగే నా సమర్ధత గురించి ప్రశ్నినంచారు. నేను నాచుట్టూవున్నదానిగురించి ఆలోచిస్తానుగానీ, ఎక్కడికో వెల్లాల్సిన అవసరం నాకులేదు.
నాతో చర్చించడం చాతగాని హరిబాబులాంటి చెంచాగాల్లెందరో నేను క్రిష్టియన్ అని చెప్పి నా చుట్టూ వున్నవాల్లని రెచ్చగొట్టారు. పాష్టర్లని మొఖం మీదే నేను ఆడుకోడం చూసి, మూసుకోనికూర్చున్నారు.

ఇక మీరు.. ఒక మిత్రునిగా నన్ను సంబోధిస్తూ నాతొ చాలా చెప్పారు. మరి మీ తోటివాడు, హిందూ తోలు కప్పుకున్న హరిబాబుకి చెప్పెందుకేమీ మీదగ్గరలేదా?

బుచికి said...

చాలా చక్కగా స్పందించారు మిత్రమా. హరి బాబు నన్ను కూడా చాలా అసభ్యంగా దూషించా డు. అతనిలో ఉన్న లోపం ఏమిటంటే తనతో విభేదించిన వారిపై దాడికి దిగుతాడు. ఈ పరస్పర దాడి నిష్ప్రయోజనం ఎప్పటికీ ముగింపుకు రాదు అని తెలుసుకో లేడు.

మీ సమర్థత గురించి అనలేదు మిత్రమా. కేవలం. ఆయా దేశాలలో ఇతర మతస్థులకు ఉన్న వాక్ స్వాతంత్రం స్వేచ్చ గురించి మాత్రమే చెప్పాను.

మతం, ధర్మం సంగతి పక్కన ఉంచి ఒక్కసారి మన దేశం లోని అద్భుత సాహిత్య, శిల్ప, సంగీత సంపద, సాంస్కృతిక వైవిధ్యం , సంప్రదాయాలు , మహోన్నత భాషలు ఇవన్నీ తలచుకున్నప్పుడు ఒక భారతీయుడిగా హృదయం ఆనందంతో నిండిపోతుంది. అలాగే వేయి సంవత్సరాలుగా హిందువులపై, భారతీయ సంపదపై జరిగిన దాడి తలచుకుని అంతులేని వేదన కలుగుతుంది.

హరిబాబు కు ఎంతో విషయ పరిజ్ఞానం ఉంది కానీ ఏమీ లాభం హుందాగా చర్చించే స్వభావం లేదు.
నేను వై ఎస్ ఆర్ కు జగన్ కు అభిమానిని. నేను హిందువుని జగన్ క్రిస్టియన్ అని అనుకోలేదు. అతని స్వభావాన్ని ఇష్టపడతాను. తెదేపా బాబు పచ్చ మీడియా కుల పిచ్చి రాజకీయాన్ని పరుషంగా విమర్శించాను. అతను దాన్ని వ్యక్తిగతం గా తీసుకుని దూషణలుకు దిగాడు. When a person constantly refuses to continue a discussion in a civilised manner how can we proceed further. The sooner he realizes and respects others opinion the better.

Thank you.

Anonymous said...

నా బ్లాగులో ఈ ఆర్టికల్‌లో గత రెండురోజులుగా వస్తున్న వ్యాఖ్యలను నేను ఇప్పుడే చూస్తున్నాను. ఆదివారం నుంచి నేను లీవులో ఉన్నాను. బ్లాగు కూడా చూడలేదు. ముందుగా హరిబాబు గారికి విజ్ఞప్తి.. మీ వ్యాఖ్యను ఒకదాన్ని ఈరోజు అంటే 4వ తేదీ 11 గంటలకు నేను డిలెట్ చేసినట్లు ఈ బ్లాగులో కనబడుతోంది. కానీ నేను ఈరోజు ఉదయం 10 గంటలకు నిద్రపోయి 3 గంటలకు నిద్రలేచి తర్వాత ఆఫీసుకు వచ్చాను. ఇదెలా జరిగిందే నాకు తెలీదు. అటోమేటిక్‌గా ఏమైనా కొన్ని డిలెట్ అవుతున్నాయా అనేది కూడా నాకు తెలీదు. వాస్తవం. ఏదేమైన ఇన్ని వ్యాఖ్యలు ఇక్కడ పోస్ట్ అయ్యాయంటే ఆ ఒక్కటీ ఎలా డిలెట్ అయిందో నిజంగానే అర్థం కాలేదు. పైగా నేను పోస్ట్ చేసిన కథనం గల్ఫ్ యువరాణి భారత్ గురించి గొప్పగా చేసిన రచనను యధాతథంగా అనువదించినది మాత్రమే. కానీ తొలినుంచి దానికి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు బయలుదేరటం. దానికి నేను కూడా సనాతన ధర్మం గురించి ఒక వ్యాఖ్య చేసి ఊరుకోవడం జరిగింది. నా వ్యాఖ్య సారాంశం కూడా తెలియని వ్యక్తుల గురించి వారి పోస్టుల గురించి వ్యాఖ్యానించేటప్పుడు ఏకవచన ప్రయోగం ఉపయోగించడం ఏ ధర్మం కిందికీ రాదనే చెప్పాను. కానీ ఈ రెండు రోజులుగా తర్వాత వచ్చిన వ్యాఖ్యలు, వస్తున్న వ్యాఖ్యలూ కూడా పూర్తిగా వ్యక్తి కేంద్రంగా.. దూషణలు, పరదూషణల స్థాయికి వెళ్లి రచ్చగా మారిందని చెప్పడానికి చింతిస్తున్నాను. నా బ్లాగు కథనం సారాంశం సనాతన ధర్మంపై చర్చ కానే కాదు. కానీ అటూ ఇటూ చర్చిస్తున్నవారు దానిమీదే దృష్టి పెట్టి వ్యక్తిగతకోణంలోకి వెళ్లిపోతున్నారు. చర్చలు వెలుగునివ్వాలే కానీ వేడి పుట్టించకూడదన్నది నేను నమ్మిన పాఠం. దానికి భిన్నంగా హద్దు మీరు గతంలో కొన్ని కథనాలకు నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను. వెనక్కి తీసుకున్నాను. కూడా. ఇప్పుడయినా ఇక్కడ కామెంట్లు పెడుతున్న మిత్రులందరికీ విజ్ఞప్తి. ఈ బ్లాగ్ కథనం వరకు మాత్రమే పరిమితమై దాని తప్పొప్పుల గురించి వ్యాఖ్యలు చేసి ఉంటే ఇంత దుమారం చెలరేగేది కాదనుకుంటున్నాను. అలాగే మన దేశం గొప్పతనం గురించి తల్చుకున్నప్పుడు హృదయం ఆనందంతో పొంగిపోవడం మన సంపదపై జరిగిన దాడి తలుచుకుని అంతులేని వేదన కలగడం రెండు ఒక నాణేనికి రెండు వైపుల అంశాలే. ఆ వేదన ద్వేషంగా, పరమతాల పట్ల అసహనంగా మారకూడదన్నదే నా అభిప్రాయం. తీరా విషయం ఇంత పక్కకు పోయాక ఈ వ్యాఖ్యల పట్ల ఏ వైఖరి తీసుకోవాలో నాకే అర్థం కాలేదు. విషయాన్ని పక్కనబెట్టి వ్యక్తిగత విమర్సకు దిగిన ప్రతిసారీ జరిగిేది ఇలా వేడి పుట్టడమే.. కానీ వెలుగు ప్రసరించడం కాదు. అంతకన్నా మించి.. అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మాంసాహారం తిననివారు పవిత్రులు, దాన్ని తినేవారు అపవిత్రులు అనే భావాలే వెయ్యేళ్లుగా మనందరి మెదళ్లలో రాజ్యమేలుతున్నట్లున్నాయి ఇకనైనా ఈ చర్చకు పుల్ స్టాప్ పెడదాం. మేం యూనివర్శిటీలో చదివేటప్పుడు కూడా ఒకప్పుడు అన్ని కులాల వారు ఆశ్రమాల్లో గడిపిన వారు కూడా మాంసాహారం స్వీకరించినట్లు ఉదాహరణ పూర్వకంగా ఆధారాలు ఉన్నాయి కదా ఇప్పుడు కొన్ని కులాలకు మాంసాహారం నిషిద్ధం ఎందుకయ్యింది అని మా ప్రొఫెసర్లనే అడిగాం. దానికి వారు చెప్పిన సూటి సమాధానం ఒకటే. గతంలో అందరూ మాంసం తినేవారు. తర్వాత కొన్ని సాంస్కృతిక అవసరాల కోసం కొన్ని పరిమిత కులాలు మాంసాహారాన్ని వదిలేశాయి. దీనికి మించి చర్చల్లోకి పోవడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరం, ప్రమాదకరం అని మా ప్రొఫెసర్లు అన్నారు. 35 సంవత్సరాల తర్వాత కూడా ఆ గురువుల అభిప్రాయమే సరైందని అనుకుంటున్నాను. ఒకటి మాత్రం నిజం. ప్రపంచంలోని అన్ని సంస్కృతుల కంటే మా సంస్కృతి గొప్పది. మా కులం గొప్పది. మా మతం గొప్పది. మా అలవాట్లు గొప్పవి అనే భావజాలంలోనే మనం పెరుగుతూ వచ్చామంటే ఇంకో వెయ్యేళ్ల తర్వాత కూడా మనం ఇలాగే ఉంటా.. దశదిశల్నుంచి జ్ఞానం మనకు కలుగు గాక అని వేదాల్లోనే ఉన్నట్లుంది. ఆ శ్లోకం పూర్తి పాఠం ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. వందపుష్చాలు వికసించుగాక, వేయి భావాలు వెదజల్లుగాక అని చైనా నేత మావో అద్భుతంగా సూత్రీకరించింది కూడా ఇదే. ఇలాంటి సార్వత్రిక ఆదర్శ భావనలను దాటి మనం పక్కకు వెళితే మనకు మిగిలేది ఇలాంటి వేడిమాత్రమే తప్ప వెలుగు కాదనుకుంటున్నాను. ఇక మీరే ఆలోచించుకోండి. ఇక్కడ బిన్నవాదాలవైపు నిలిచిన వారు నాకు ముఖత: పరిచయం కాకున్నా బ్లాగు రూపంలో ఏదో ఒకరకమైన పరిచయం ఉన్నవారే. కాబట్టి మన పరిమితులను దాటి పోవద్దనే నా విన్నపం. అందరికీ ధన్యవాదాలు.

Anonymous said...

చివరగా మరో మాట. హిందూ మతంలో కులవివక్ష గతంలో ఉండేది. ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది. అంటున్నారు. కానీ దీంతో నేను కాస్త విభేదిస్తున్నాను. కులవివక్ష గతంలో బయటకు కనిపించే రూపంలో స్పష్టంగా కొనసాగేది. ఇప్పుడు కనీకనీపించని రూపంలో ఇంకా ఘనీభవించి పోయిందనే నా అభిప్రాయం. రాజ్యాంగం ఏర్పడి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా కుల హింస, కుల వివక్ష భారతీయ సమాజంలో బుసలు కొడుతూనే ఉందని ఏరోజు పేపర్ తిరిగేసినా అర్థమవుతుంది. పలానా కులంవాళ్లకు తప్ప, ఇంకా పచ్చిగా చెప్పాలంటే మా కులపోళ్లకు తప్ప మరెవరికీ మేం అద్దెకు ఇళ్లు ఇవ్వం అనే భావజాలం (ఇది మాంసాహారులకు ఇళ్లు ఇవ్వం అనే కోణంలోది కాదు.) ఇంకా ఈ 2020లో కూడా విజయవాడవంటి పెద్ద నగరాల్లో రాజ్యమేలుతోందంటే కులవివక్ష తగ్గిపోలేదనే అర్థం. అది పైకి కనిపించని రూపంలో ఇలా బుసలు కొడుతూనే ఉంది. రిజర్వేషన్లు ఉండబట్టి దళిత తదితర కులాల్లో కనీసం 10 శాతంమందైనా కాస్త ఎదుగుతున్నారు తప్పితే కులరహిత మానవ సంబంధాలు దేశంలో ఈనాటికీ లేవు. దీనికి ఉదాహరణలు బోలెడన్ని. ఇది మరో వివాదానికి దారితీస్తుందేమో కానీ ఇదే వాస్తవం. కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు, ఏక పంక్తి భోజనాలు మన సమాజంలో ఆచరణలోకి రానంతవరకు కులం మనందరిలో బుసలు గొడుతూనే ఉంటుంది. చాలావరకు కనిపించని రూపంలో.. ఈ వాఖ్య విమర్శకోసం కాదు.

రాజశేఖరరాజు said...

హరిబాబుగారూ, ఇప్పుడే విషయం తెలిసిందండీ.. బ్లాగుల్లో కామెంట్లు ఒక్కోసారి ఆటోమేటిక్‌గా డిలెట్ అయిపోతాయన్నది ఇప్పుడే తెలిసిన సమాచారం. అంటే మరీ అభ్యంతరకరమైన పదాలు ఉంటే కూడా బ్లాగ్ నిర్వాహకులు అలాంటి వ్యాఖ్యలను అటోమేటిక్ గా తొలగించే ఏర్పాటు చేసి ఉంటారని తెలుస్తోంది. ఇది పూర్తిగా నిర్ధారణ కావడం లేదు.

Chiru Dreams said...
This comment has been removed by the author.
Chiru Dreams said...

హరిబాబుకు చెప్పడానికి ఏమీలేదా అన్నదానికి చాలా చక్కగా స్పందించారు.. "చెప్పి కూడా దండగని." కృతజ్ఞతలు..

భారతీయ గ్రంధాలు, పురాణాలని చదవవలిసిన విధానంలో చదివితే, హరిబాబుకు చెప్పడానికి ఏమీలేదా అన్నదానికి చాలా చక్కగా స్పందించారు.. "చెప్పి కూడా దండగని." కృతజ్ఞతలు..

భారతీయ గ్రంధాలు, పురాణాలని చదవవలిసిన విధానంలో చదివితే, అవి ఒక అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంధాలు కాగలవు. ఎటొచ్చీ అవి మతం ముసుగులో దాచిపెట్టబడి.. పనికిరాకుండాపోతున్నాయి.

hari.S.babu said...
This comment has been removed by the author.
hari.S.babu said...

@Chiru Dreams said...
తాతగారూ! సనాతన ధర్మమంటే ఏంటీ అనడిగితే, ఇంతవరకు ఒక్కడు చెప్పకపోయే. ఇప్పుడే.. జస్టు ఇప్పుడే మీరొచ్చి వేదాలే సనాతన ధర్మం అని చెప్పి ఇక్కడ పతోడి కళ్ళు తెరిపిస్తిరి మరి.

సనాతన ధర్మం/వేదం ప్రకారమైతే ఇక ఆవునితింటం నీతోనే మొదలెట్టి, మాందరికీ మార్గధర్శకం కావాలని.. మా అందరికోరిక. ఏమంటారు తాతగారూ?

hari.S.babu
"సనాతన ధర్మమంటే ఏంటీ అనడిగితే, ఇంతవరకు ఒక్కడు చెప్పకపోయే." అని ఇప్పుడు నీచత్వం నిండిన అమాయకత్వం ఒలకబోస్తూ అంటున్నవాడివి పైన "దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.. ఆ ధర్మం కెపాసిటీ ఏంటో, దానిపై మీకున్న గౌరవమేంటో తెలుస్తోంది. " అని బల్లగుద్ది ఎట్లా చెప్పగలిగావు?

సనాతన ధర్మం అంటే యేంటో తెలియకుండానూ వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానానీ ఎవరూ చెప్పట్లేదనీ ఖళ్ళు ఖళ్ళూ బొళక్కూ బొళక్కూ దగ్గులతోనూ వాంతులతోనూ నీచపు వెటకారాలతోనూ నువ్వు ఇక్కడ వూడబొడిచిన ఘనకార్యం ఏమిటి?

నీకు తెలియని దాన్ని గురించి తెలిసినట్టు ఎందుకు వాగుతున్నావు,నీకు తెలియని దాన్ని గురించి అడ్డగోలు రాతలు ఎందుకు రాశావు?

"అగ్నిమీళే పురోహితం" అనే ఋగ్వేదపు మొదటి మంత్రం నుంచి అధర్వ వేదం ఆఖరి మంత్రం వరకు అన్నీ గ్రంధస్థం అయ్యాయి.అది నీకు తెలియదు, అంతే!నీకు తెలియనివి ఈ విశ్వంలో చాలా వున్నాయి, చాలా జరిగాయి.అధికారికమైన వేదం ఏ ఒక్క మంత్రంలోనూ గోమాంసభక్షణని ప్రోత్సహించలేదు.గోవునే కాదు, ఏ జంతువునీ చంపవద్దని అనేక చోట్ల చెప్తుంది వేదం.భగవంతుణ్ణి అర్చించాల్సిన ఎనిమిది అంశాలను పుష్పాల కింద చెప్తూ "అహింసా ప్రధమో పుష్ప" అని ప్రబోధిస్తుంటే "వేదకాలం లో గోమాంస భక్షణ ఉండి ఉండ వచ్చును" అని కూసే బుచికి నీకు సాక్ష్యమా?సరే, నువ్వూ వాడూ కలిసి వెతికి గోహత్యని సమర్ధించే ఒక్క వేదమంత్రాన్ని చూపించండి.ఇదివరకటిలా కాదు - ఆ మంత్రం ఏ సూక్తంలోది, ఆ సూక్తం ఏ మండలంలోది,ఆ మందలం ఏ వేదంలోది, ఛందస్సు ఏమిటి, అధిష్ఠాన దేవత ఎవరు, ద్రష్త ఎవరు అనే అన్ని వివరాలూ అక్కడ వుండాలి.ఇదివరకు నువ్వు చూపించినవి ఇవేవీ లేని దొంగ వేదాలు. ఇవన్నీ గ్రంధస్థం అయిన వేదసాహిత్యంలో వుండి తీరాలి - ఆ సరిపోల్చుకునే పని నువ్వు చేస్తావా నేను చెయ్యనా?

సనాతన ధర్మం రమం అంటే ఏమిటో ఇప్పుడు వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానని తెంపరి మటలు మాట్లాదే నువ్వు "సనాతన ధర్మం ఇంకా గ్రంధస్థం కాలేదంటే.... " అంటూ నాకు ఉగ్రవాదమూ నీచత్వమూ అంటగడుతున్నావా - నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా,కంపల వెంబడి పోగైన అశుద్ధమా?

మొదటి ప్రశ్న:
@Chiru Dreams
దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.. ఆ ధర్మం కెపాసిటీ ఏంటో, దానిపై మీకున్న గౌరవమేంటో తెలుస్తోంది. ఎంతకాలమండీ ఈ కల్లబొల్లికబుర్లు?

hari.S.babu
మరి, వేదాల్లో గోమాంసభక్షణ ఉందని ప్రగల్బ్జించి చూపించిన భాగం ఎక్కడనుంచి వచ్చిందో - హిందూ మాతం గురించి అబద్ధాలు చెప్తే గంట పగిలిపోద్ది, ఖబడ్దార్!

రెండవ ప్రశ్న:
అసలు ఇక్కడ నువ్వు "సనాతన ధర్మం ఇంకా గ్రంధస్థం కాలేదంటే.... " అన్నప్పుడు ఆ మాటను దేని గురించి అన్నావో చెప్తే నీ పాండిత్యం/బండారం బయటపడిద్ది గదా - అది వేదం గురించి అయితే నువ్వు ఇదివరకు వేదాల్లో గోభక్షణ గురించి చెప్పింది ఆ వేదాల్లోది కాదని తేలిపోతుంది, అది మనుస్మృతి గురించి అయితే నువ్వు ఇక్కడ మనుస్మృతిలో గోభక్షణ గురించి చెప్పింది ఆ మనుస్మృతిలోది కాదని తేలిపోతుంది.సనాతన ధర్మం గురించి ఏమీ తెలియకుండానే అది గ్రంధస్థం కాలేదని ఎట్లా అన్నావు, అది కూడా చెప్పు!

ఆడలేని సానిది మద్దెల ఓడన్నట్టు వదరుబోతు కబుర్లు చెప్తే నీకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వరు.తొక్కలో డైవర్షన్ కామెంట్లు ఆపి పాయింటుకి రా!

hari.S.babu said...

To Admin,

@http://kanthisena.blogspot.com/ said...
నా బ్లాగులో ఈ ఆర్టికల్‌లో గత రెండురోజులుగా వస్తున్న వ్యాఖ్యలను నేను ఇప్పుడే చూస్తున్నాను. ఆదివారం నుంచి నేను లీవులో ఉన్నాను. బ్లాగు కూడా చూడలేదు. ముందుగా హరిబాబు గారికి విజ్ఞప్తి.. మీ వ్యాఖ్యను ఒకదాన్ని ఈరోజు అంటే 4వ తేదీ 11 గంటలకు నేను డిలెట్ చేసినట్లు ఈ బ్లాగులో కనబడుతోంది. కానీ నేను ఈరోజు ఉదయం 10 గంటలకు నిద్రపోయి 3 గంటలకు నిద్రలేచి తర్వాత ఆఫీసుకు వచ్చాను. ఇదెలా జరిగిందే నాకు తెలీదు.
May 4, 2020 at 6:13 PM

hari.S.babu
నేను మిమ్మల్ని అడిగినది ఒకటి.మ్నీరు నాకు చెప్తున్నది ఒకటి.
1.Chiru Dreams said...
ఏం హరిబాబూ...ఆకుక్కిమంచంలోనే పడుండు.
May 4, 2020 at 7:24 AM
2.Chiru Dreams said...
ఇప్పుడు హరిబాబుగాడి ... నిత్యానదసామి మహరాజ్తో ఓకే చేపించాలి

May 4, 2020 at 7:41 AM
3.Chiru Dreams said...
అదికూడా చేపించావా... రైలు ఎనక్కి పంపుతా
May 4, 2020 at 7:43 AM
4.Anonymous said...
వాడి ఇంకో చాలెంజ్ ....చంద్రాలు మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చాయి.
May 4, 2020 at 8:41 AM
5.BHARATH said...
పాక్ లో ఉగ్రవాదుల్ని విడుదలచేయగానే...అక్కడినుంచి పైసలు అందినట్టున్నాయ్.
May 4, 2020 at 10:13 AM
6.Chiru Dreams said...
" ఖళ్ళ్..ఖళ్ళ్.....తాతగారూ?
May 4, 2020 at 10:38 AM
7.Anonymous said...
మరి నువ్వు అన్ని బ్లాగుల్లో దూరి...హరి బాబూ వాడూ.
May 4, 2020 at 12:44 PM
8.Chiru Dreams said...
తాతగారూ...ఏమంటారు తాతగారూ?
May 4, 2020 at 1:06 PM
9.Chiru Dreams said...
గంటలుపగలగొడతా అంటూ....కుళ్ళుకోకుండా చర్చకు రండి.
May 4, 2020 at 1:13 PM
పైన చూపించిన టైం స్టాంప్ ఉన్న కామెంట్లు చెప్పడానికి విషయం ఏమీ లేక నామీద విషం కక్కుతూ వేసినవి.వాటిని తొలగించండి అని అంటున్నాను.విషయం నేను వేసిన కామెంట్లు వాతంతటవే డెలిట్ కావడం కాదు, చిరు డ్రీంస్ తదితరులు నన్ను ఉద్దేశించి వేసిన అసహ్యకరమైన కామెంట్లను గురించి.దయచేసి వాటిని తొలగించి మన ఇద్దరి మర్యాదను నిలబెట్టండి!

hari.S.babu said...

@Chiru DreamsMay 1, 2020 at 4:49 PM
సీతని పోగొట్టుకున్న టైంలో అన్న భార్యపైన, రాజ్యంపైన కన్నేసిన సుగ్రీవుడు లడ్డూలాగా దొరికాడు......

hari.S.babu
నేను బైబిలు గురించి చెప్పినా ఖురాను గురించి చెప్పినా అక్కడ వున్నదాన్ని మార్చలేదు.ఎందుకు మార్చలేదు అంటే మార్చకూడదు గనక.అక్కద వున్నదాన్ని మార్చి మనం మార్చిన దాని విమర్శిస్తే మన నుఖం మీద మనమే వుమ్ముకోవడం లాంటిది.ఆ నీచత్వం నీకుంది కాని నాకు లేదు.

పోష్టులో ఉదహరించిన ముగ్గురూ ధర్మం వైపు నిలబడి అధర్మం చేస్తున్న వాళ్ళు తన కుటుంబ సభ్యులని తెలిసినా నిష్పక్షపాత్ బుద్ధితో వున్నారు కాబట్టి కీర్తివంతులు అయ్యారు.మరి నువ్వు
ఇక్కద చేస్తున్నది యేంటి?రావ్ణుడు సీతని ఎత్తుకెళ్ళకపోతే సుగ్రీవుడి సాయం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి?రాముడే జీరో అయితే సుగ్రీవుడికీ పనికిరాక పొయ్యేవాడు కదా, ఒక్క బాణంతో ఏడి మద్దిచెట్లని భేదించినాకనే సుగ్రీవుడు రాముడితో మైత్రికి వొప్పుకున్నాడు.నీలాంటి టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చికి దొరికేటంత యెదవ కాడు వాల్మీకి.ఇక్కడ మాట్లాడుతున్నది జపాన్ రామాయణమో ఇండొనేషియా రామాయణమో కాదు కదా, వాల్మీకి రామాయణం మీద నువ్వు నీ అభిప్రాయం చెప్పాలంటే వాల్మీకి ఏమి రాశాడో దాన్ని మార్చకూడదు.కధలో వుభీషణుడు రాముడు పిలిస్తే రాలేదు కదా, మరి "అక్కడ తేడావొస్తుందెలారా బాబూ అనుకునే టైంలో... మళ్ళీ లడ్డూ లాగా విభీషణుడు రేడీ." అని నీ వెకిలితనం ఎందుకు చూపించావు?అక్కడ వున్నది చెప్పనప్పుడూ నువ్వు మార్చినప్పుడూ నీ వెకిలితనం బయతపడటమే తప్ప వాల్మీకికీ వాల్మీకి వర్ణించిన రాముడికీ నువ్వు చేసిన అవమానం ఏముంది?నీ నీచత్వం కొద్దీ నువ్వు రూపం మార్చిన రాముణ్ణి నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా అవి నువ్వు రూపం మార్చిన నీ తొక్కలో రాముడికే తగుల్తాయి, అవునా కాదా?

అంటే, ఇక్కడ నువ్వు చేసింది నీ ముఖం మీద నువ్వే వుమ్ముకోవడం - అర్ధమైందా?

hari.S.babu said...

Why you are telling lies? You wrote a post at your blog and listed fake mantras from fake Vedas. Why should we discuss the matter of your blog at my blog?

I had every right to maintain my blog with my settings, who are you to question my decision about my blog?

Mind your language first. First you started filthy language and still you are living in that sub standard level.

Chiru Dreams said...

"నేను బైబిలు గురించి చెప్పినా ఖురాను గురించి చెప్పినా అక్కడ వున్నదాన్ని మార్చలేదు"

'అసలు నేను బైబిలు, ఖురాను చదవలేదూ.. చదవనుకూడా..' అని తమరేకదా మీబ్లాగు సాక్షిగా ఒప్పుకున్నారు. ఆదెబ్బకేగదా... అప్పటిదాకా మీ విణ్ణణాన్ని తెగ నమ్మేసిన తమ అభిమానులంతా.. "థూ" అని ఊసేసి.. మీ బ్లాగును చెత్తబుట్ట అని వొదిలేశారు.

మరి ఇప్పుడేమో "నేనేం... బైబిలు, ఖురాను మార్చలేదు" అంటూ సోదెందుకు సారూ! వాటిని చదవలేదని ఒప్పుకున్నాకగూడా.. మీ బ్లాగు చెత్తబుట్ట గురించి నాకెందుకు హిందూ మతోద్దారకా! ప్రతిబ్లాగులో .. నా వెంట పిచ్చికుక్కలాగా వెంబడుతూ.. "ఏదాల్లో ఆవుగురించి సెప్పూ" అంటూ మొరిగేదెందుకు? హిందూ వ్యతిరేకులదగ్గర ఏమాత్రం పుచ్చుకున్నారేంటీ?

సర్లే! అప్పుడెప్పుడో చదవనన్నాడుగానీ.. ఇప్పుడు బైబిలు చదివేసీ.. నమిలేసీ.. ఆపోష్టు పెట్టూంటాడ్లే.. అని దాన్ని చదివానా... ఏముందక్కడ? "ఏవడో బైబిలును విమర్శించాడూ.. దాన్ని నేను ఎత్తిపోశానూ.."

Chiru Dreams said...

బుచికిగారూ!" హర్బాబుకు నాలెడ్జ్ ఎక్కువ గానీ.. ఎదుటొల్లమీద తిట్లుతో విరుచుకుపడతాడు" అన్నారుకదా..

నిజమేంటంటే, హరిబాబు రాసేయన్నీ ఎత్తిపోతలే.. అందుకే, దానిగురించి ఎవరైనా దానిగురించి చర్చించబోతే.. ముందుకు తీసుకెల్లేంత సీనులేక.. ఇక వారి మాతృభాషైన బూతులందుకుంటాడు.

hari.S.babu said...

వేదం అంటే ఒకే ఒక పుస్తకం కాదు,వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే ఇంగ్లీషులో Branch of Study అని చెప్పుకోవచ్చు.వీటిలో శృతి అనే విభాగంలో ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం,అధర్వ వేదం అనేవి ఉన్నాయి - ఇది ఒక భాగం మాత్రమే.అయితే,మిగిలిన అన్ని శాఖల్లోని విషయాలు అన్నీ ఈ నాల్గింటిలోని సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి.శృతి అనే విభాగంలో ఈ నాలుగూ తప్ప ఇంకేవీ లేకపోవడం వల్ల వేదం,శృతి అనేవాటిని పర్యాయపదాలుగా కూడా వాడతారు. వేదములు నాలుగు - 1.ఋగ్వేదం, 2.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు, 3.సామవేదం, 4.అధర్వ వేదం. వేదాంగములు ఆరు - 1.శిక్ష(Phonetics), 2.శిక్షా కల్ప(Study of Rituals), 3.వ్యాకరణ(Grammer), 4.నిరుక్త(Etumology), 5.ఛందం(Prosody), 6.జ్యోతిషం(Astronomy). ఉపాంగములు నాలుగు - 1.మీమాంస, 2.న్యాయశాస్త్రం, 3.పురాణములు, 4.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం కానీ ముఖ్యమైనవి - 1.ఆయుర్వేదం(Medical Science), 2.అర్ధశాస్త్రం(Economic Science), 3.ధనుర్వేదం(Military SCience), 4.గాంధర్వవేదం(Musical Science).


వేదాలను శృతి(Revealed) అని అంటే మిగిలినవాటిని స్మృతి(Memorizes) అని అంటారు.శృతి అనే విభాగంలో నాలుగు ఉపవిభాగాలు ఉంటాయి - ఋగ్వేదం(Collection of Prayers), యజుర్వేదం(Sacrificial Manual), సామవేదం(Rigvedic hymns in musical form), అధర్వవేదం(Magical Charms) - ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాలుగా ఏర్పరచబడి ఉంది:1.మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు 2.బ్రాహ్మణములు->ఆయా సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం - వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి మాత్రమే బోధిస్తారు 3.అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం - నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని కోరుకుని అరణ్యవాసానికి ఇష్టపడినవారికి మాత్రమే బోధిస్తారు 4.ఉపనిషత్తులు->ప్రధానమైన సంహిత మీద పూర్తి అధికారం కోరుకునే నమ్మకస్తులైన శిష్యులకు మాత్రమే వారి గురువులు బోధిస్తారు.

hari.S.babu said...

@Chiru DreamsMay 5, 2020 at 10:27 PM
సర్లే! అప్పుడెప్పుడో చదవనన్నాడుగానీ.. ఇప్పుడు బైబిలు చదివేసీ.. నమిలేసీ.. ఆపోష్టు పెట్టూంటాడ్లే.. అని దాన్ని చదివానా... ఏముందక్కడ? "ఏవడో బైబిలును విమర్శించాడూ.. దాన్ని నేను ఎత్తిపోశానూ.."

hari.S.babu
మొదటి ప్రశ్న:
@Chiru Dreams
దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.. ఆ ధర్మం కెపాసిటీ ఏంటో, దానిపై మీకున్న గౌరవమేంటో తెలుస్తోంది. ఎంతకాలమండీ ఈ కల్లబొల్లికబుర్లు?

hari.S.babu
మరి, వేదాల్లో గోమాంసభక్షణ ఉందని ప్రగల్బ్జించి చూపించిన భాగం ఎక్కడనుంచి వచ్చిందో - హిందూ మాతం గురించి అబద్ధాలు చెప్తే గంట పగిలిపోద్ది, ఖబడ్దార్!

This question is not on old incident, but targeted on your current statement in this blog post.

What you did here is you proved that you know nothing about Vedas like the simple and basic truth that Vedas were already in print form very long back.

I am very happy that you also knew that very well and you are using that khal....khal words to cover up your ignorance.

Why should I feel guilty for your meanness. It is you that using such language and getting dog's pleasure of biting it's own tail.
Thank you.

Chiru Dreams said...

"నీ గంటపగలగొడతానూ" అంటే నోరుమూసుకు కూర్చోడానికి.. నేనేం నీలా చేవచచ్చిన చెక్కాగాడ్నికాదు. ఖబడ్దార్.

కామెంట్లన్నీ వరసక్రమంలో చదివాకే.. నేను రాతప్రతిలో ఎందుకులేదు అన్నదానికి అర్ధం తెలుస్తుంది. అదితెలిసికూడా ఎప్పట్లాగే "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.."..

ఇదేపనా నీకు? బోర్ కొట్టదా?

Chiru Dreams said...

"You proved that you know nothing about vedas"

Y because "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.."..

BHARATH said...

వాడ్ని కుక్క అంటానే వాడ్నెందుకు అంత పట్టించుకుంటారు చిరుగారు. వాడ్ని హిందువుగా ఎవరం లెక్కేశాంగనక.

బుచికి said...

@ Chiru dreams : మిత్రమా. హరిబాబుకు తన అనాగరిక amateurish పంథాను మార్చుకునే తత్త్వం లేదు. కేవలం ఉక్రోషంతో తన వాదమే నెగ్గాలనే పంతంతో విషయం పక్కదారి పట్టేలా వ్యాఖ్యలు పెడతాడు. This results only in slanging match which serves no purpose.

అసలు రాముడు వాలిపై ఎందుకు ఎలా బాణం వేశాడు , క్రీస్తు పన్నెండేళ్ళు ఎక్కడికి పోయాడు, మహమ్మదు ఎలా జీవించాడు అసలు ఆ కాలం లో ఏమి జరిగిందో అన్నది చర్చించడం విపరీత అర్థాలు తీయడం ప్రస్తుత కాలానికి అవసరమా అనిపిస్తుంది.

వారి బోధనలలో, ఆయా గ్రంథాలలో ఈ నాటి సమాజానికి ఉపయోగించే universal truths ఉంటే స్వీకరించడం మంచిది.

ఆ గ్రంథాలలో ఉదాహరణకు:

ఇతర మతస్థులను కాఫిర్లు లేదా non believers అని పిలవటం వారిని హింసించమని చెప్పడం - ఇలాంటివి ప్రస్తుత సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇలాంటివి ఏ మత గ్రంథాలలో ఉన్నా నిర్ద్వంద్వము గా తిరస్కరించాలి . అన్ని మతాల ఆచార్యులు పెద్దలు కలిసి సర్వ మతాల ప్రజలకు రక్షణ ఉండేలా మార్గదర్శనం చేయాలి.

The vast body of Vedas, puranas, shastras, literature of India is a universal treasure for the entire humanity. Likewise the great knowledge and literature of other religions / regions belong to the entire humanity.

No use in indulging in vain polemics.

hari.S.babu said...
This comment has been removed by the author.
hari.S.babu said...

@chirudreams
"నీ గంటపగలగొడతానూ" అంటే నోరుమూసుకు కూర్చోడానికి.. నేనేం నీలా చేవచచ్చిన చెక్కాగాడ్నికాదు. ఖబడ్దార్.

కామెంట్లన్నీ వరసక్రమంలో చదివాకే.. నేను రాతప్రతిలో ఎందుకులేదు అన్నదానికి అర్ధం తెలుస్తుంది. అదితెలిసికూడా ఎప్పట్లాగే "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.."..

ఇదేపనా నీకు? బోర్ కొట్టదా?
hari.S.babu
నేను నిన్ను "టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి" అని ఎందుకు అంటున్నానో తెలుసుకోవాలని వుందా!

"నేను సాధారణంగా ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టను.వచ్చిన రిక్వెస్టుల్ని వొప్పుకుంటేనే అందులో నాకు నచ్చని గ్యాంగ్ వస్తంది. బహుశా మీరు నాకోసం ప్రార్ధిస్తున్నానన్నారు కదా అది పని చేసి ఉంటుంది,జస్ట్ సరదా అనిపించి పటపటా కొన్ని బటన్లు నొక్కేశాను - హరిమాయ అట్లాగే ఉంటుంది లెండి!

నాకంటూ ఎవరి మీదనూ రాగద్వేషాలు లేవు. నా కోపం కూడా నిజాన్ని ఒప్పుకోని వాళ్ళ మీదనే.నా వరకు నేను తెలిసి అబద్ధం చెప్పను. ఇతరులు చెప్తున్న అబద్ధాల్ని ఖండించకుండా ఉండలేను.

నేను సైన్సు స్టూడెంటుని,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.సబ్జెక్టు జూవాలజీ. అక్కడ చదివే సబ్జెక్తు మొత్తం పదో తరగతిలో చెప్పరు. కానీ ఇక్కడ చెప్తున్నది అర్ధం కావడానికీ ఆసక్తి పుట్టి పీజీ వరకు రావడానికీ పదో తరగతిలో కొంత కుదించి బేసిక్స్ మాత్రం పరిచయం చేస్తారు.

అలాంటప్పుదు జూవాలజీకి సంబంధించి నేను పీజీలో ఉన్నదాని గురించి చెప్తుంటే అది పదో తరగతిలో లేదు గాబట్టి తప్పంటే ఎట్లా వుంటుంది, ఆలోచించండి!

అది నాకూ వర్తిస్తుంది, ఎప్పుడు? నాకు తెలియని సబ్జెక్టు ఫిజిక్సు గురించి ఎవరన్నా వాళ్ళ పీజీ పుస్తకాల్లో ఉన్నది చెప్తుంటే నేను పదో తరగతి ఫిజిక్సు పాఠాల పాండిత్యంతో అతను చెప్పేది తప్పని అంటే అతనే కాదు మీరు కూడా నేను మీకు వాడిన మాటనే నాకు వాడతారు.

అవునా కాదా?"

ఇది నా మెస్సెంజరు ఖాతాలో ఒకతను తనని ఆ క్యాటగిరీలో చేర్చి కూడా తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినందుకు నన్ను నిలదీస్తే నేను అతనికి ఇచ్చిన జవాబు. అతనికి నీలా కాక నిజాన్ని ఒప్పుకునే సంస్కారం ఉంది గనక "అవును" అని ఒప్పుకున్నాదు.

నేను ఇదివరకు నీతో అన్నది బైబిలు గానీ ఖురాను గానీ మొత్తం చదవాల్సిన అవసరం నాకు లేదని మాత్రమే! అన్నం ఉడికిందో లేదో చూడతానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలదా అన్నట్టు సృష్టికాండలో ఉన్న తప్పుల్ని చూపించడానికి నిర్గమకాండ చదవాల్సిన అవసరం ఏమిటి అని నిన్నే అడిగాను,నువ్వూ అవసరం లేదని ఒప్పుకున్నావు.

దీన్ని బత్తి నువ్వు విషయం తెలిసీ తెలియక అబద్ధాలు చెప్తున్న అజ్ఞానివి కాదనీ నిజమేదో అబద్ధమేదో తెలిసి కూడా అబద్ధాలు మాత్రమే చెప్పాలని తీర్మానించుకున్న నికౄష్టుదివని ఎల్లరకూ విశదం అవుతున్నది, కదా!

నేనేదో నీ చుట్టూ తిరుగుతున్నత్తు బిల్డప్ ఇచ్చుకున్నందువల్ల నీకు ఎలాంటి లాభమూ లేదు. మాలిక వ్యాఖ్యల సెక్షన్ చూస్తాను. ఎక్కడ నువ్వు సనాతన ధర్మం గురించి అబద్ధం చెప్పినా అక్కడికి వస్తాను, నీ గంట పగలగొడతాను.అది ఇదివరకే చెప్పాను.

నీ కుక్కబుద్ధి ప్రకారం గంట పగలగొట్టటం అంటే బూతు అర్ధం తీసుకున్నట్టునావు, శ్రీనాధ కవి సార్వభౌముదు గౌడ డిండిమ భట్టు గారి కంచు ఢక్క పగలగొట్టినట్టు నేను నువ్వు చెప్తున్న అబద్ధాల్ని తుత్తునియలు చేస్తాను అని అర్ధం!

ఇక్కడ అది జరిగిపోయి చాలా కాలం అయ్యింది.ఇంక నాకు పని లేదు ఇక్కడ. నీ వాంతులు నువ్వు చేసుకో. సనాతన ధర్మం అంటే వైదిక ధర్మం అనే చిన్న విషయం కూదా నీకు తెలియదని అన్నిసార్లు ఒప్పుకుని కూడా ఎందుకు అన్నీ తెలిసినట్టు బూకరిస్తావు?

హరి మాయ తనకి తనే విప్పి చెబితే గానీ తెలియదు.బుచికి లాంటి పిచికలకి విప్పి చెప్పినప్పటికీ తెలియదు, పాపం!

hari.S.babu said...

@chirudreams
"నీ గంటపగలగొడతానూ" అంటే నోరుమూసుకు కూర్చోడానికి.. నేనేం నీలా చేవచచ్చిన చెక్కాగాడ్నికాదు. ఖబడ్దార్.

కామెంట్లన్నీ వరసక్రమంలో చదివాకే.. నేను రాతప్రతిలో ఎందుకులేదు అన్నదానికి అర్ధం తెలుస్తుంది. అదితెలిసికూడా ఎప్పట్లాగే "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.."..

ఇదేపనా నీకు? బోర్ కొట్టదా?
hari.S.babu
నేను నిన్ను "టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి" అని ఎందుకు అంటున్నానో తెలుసుకోవాలని వుందా!

"నేను సాధారణంగా ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టను.వచ్చిన రిక్వెస్టుల్ని వొప్పుకుంటేనే అందులో నాకు నచ్చని గ్యాంగ్ వస్తంది. బహుశా మీరు నాకోసం ప్రార్ధిస్తున్నానన్నారు కదా అది పని చేసి ఉంటుంది,జస్ట్ సరదా అనిపించి పటపటా కొన్ని బటన్లు నొక్కేశాను - హరిమాయ అట్లాగే ఉంటుంది లెండి!

నాకంటూ ఎవరి మీదనూ రాగద్వేషాలు లేవు. నా కోపం కూడా నిజాన్ని ఒప్పుకోని వాళ్ళ మీదనే.నా వరకు నేను తెలిసి అబద్ధం చెప్పను. ఇతరులు చెప్తున్న అబద్ధాల్ని ఖండించకుండా ఉండలేను.

నేను సైన్సు స్టూడెంటుని,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.సబ్జెక్టు జూవాలజీ. అక్కడ చదివే సబ్జెక్తు మొత్తం పదో తరగతిలో చెప్పరు. కానీ ఇక్కడ చెప్తున్నది అర్ధం కావడానికీ ఆసక్తి పుట్టి పీజీ వరకు రావడానికీ పదో తరగతిలో కొంత కుదించి బేసిక్స్ మాత్రం పరిచయం చేస్తారు.

అలాంటప్పుదు జూవాలజీకి సంబంధించి నేను పీజీలో ఉన్నదాని గురించి చెప్తుంటే అది పదో తరగతిలో లేదు గాబట్టి తప్పంటే ఎట్లా వుంటుంది, ఆలోచించండి!

అది నాకూ వర్తిస్తుంది, ఎప్పుడు? నాకు తెలియని సబ్జెక్టు ఫిజిక్సు గురించి ఎవరన్నా వాళ్ళ పీజీ పుస్తకాల్లో ఉన్నది చెప్తుంటే నేను పదో తరగతి ఫిజిక్సు పాఠాల పాండిత్యంతో అతను చెప్పేది తప్పని అంటే అతనే కాదు మీరు కూడా నేను మీకు వాడిన మాటనే నాకు వాడతారు.

అవునా కాదా?"

ఇది నా మెస్సెంజరు ఖాతాలో ఒకతను తనని ఆ క్యాటగిరీలో చేర్చి కూడా తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినందుకు నన్ను నిలదీస్తే నేను అతనికి ఇచ్చిన జవాబు. అతనికి నీలా కాక నిజాన్ని ఒప్పుకునే సంస్కారం ఉంది గనక "అవును" అని ఒప్పుకున్నాదు.

నేను ఇదివరకు నీతో అన్నది బైబిలు గానీ ఖురాను గానీ మొత్తం చదవాల్సిన అవసరం నాకు లేదని మాత్రమే! అన్నం ఉడికిందో లేదో చూడతానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలదా అన్నట్టు సృష్టికాండలో ఉన్న తప్పుల్ని చూపించడానికి నిర్గమకాండ చదవాల్సిన అవసరం ఏమిటి అని నిన్నే అడిగాను,నువ్వూ అవసరం లేదని ఒప్పుకున్నావు.

దీన్ని బత్తి నువ్వు విషయం తెలిసీ తెలియక అబద్ధాలు చెప్తున్న అజ్ఞానివి కాదనీ నిజమేదో అబద్ధమేదో తెలిసి కూడా అబద్ధాలు మాత్రమే చెప్పాలని తీర్మానించుకున్న నికౄష్టుదివని ఎల్లరకూ విశదం అవుతున్నది, కదా!

నేనేదో నీ చుట్టూ తిరుగుతున్నత్తు బిల్డప్ ఇచ్చుకున్నందువల్ల నీకు ఎలాంటి లాభమూ లేదు. మాలిక వ్యాఖ్యల సెక్షన్ చూస్తాను. ఎక్కడ నువ్వు సనాతన ధర్మం గురించి అబద్ధం చెప్పినా అక్కడికి వస్తాను, నీ గంట పగలగొడతాను.అది ఇదివరకే చెప్పాను.

నీ కుక్కబుద్ధి ప్రకారం గంట పగలగొట్టటం అంటే బూతు అర్ధం తీసుకున్నట్టునావు, శ్రీనాధ కవి సార్వభౌముదు గౌడ డిండిమ భట్టు గారి కంచు ఢక్క పగలగొట్టినట్టు నేను నువ్వు చెప్తున్న అబద్ధాల్ని తుత్తునియలు చేస్తాను అని అర్ధం!

ఇక్కడ అది జరిగిపోయి చాలా కాలం అయ్యింది.ఇంక నాకు పని లేదు ఇక్కడ. నీ వాంతులు నువ్వు చేసుకో. సనాతన ధర్మం అంటే వైదిక ధర్మం అనే చిన్న విషయం కూదా నీకు తెలియదని అన్నిసార్లు ఒప్పుకుని కూడా ఎందుకు అన్నీ తెలిసినట్టు బూకరిస్తావు?

Chiru Dreams said...

"నేను ఇదివరకు నీతో అన్నది బైబిలు గానీ ఖురాను గానీ మొత్తం చదవాల్సిన అవసరం నాకు లేదని మాత్రమే! అన్నం ఉడికిందో లేదో చూడతానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలదా అన్నట్టు సృష్టికాండలో ఉన్న తప్పుల్ని చూపించడానికి నిర్గమకాండ చదవాల్సిన అవసరం ఏమిటి అని నిన్నే అడిగాను, నువ్వూ అవసరం లేదని ఒప్పుకున్నావు."

ఛా! నిజమా? నాకు తెలియదులే .. నేనొప్పుకున్నానని..

"ఎక్కడ నువ్వు సనాతన ధర్మం గురించి అబద్ధం చెప్పినా అక్కడికి వస్తాను, నీ గంట పగలగొడతాను."

Before that "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.."

"శ్రీనాధ కవి సార్వభౌముదు గౌడ డిండిమ భట్టు గారి కంచు ఢక్క పగలగొట్టినట్టు నేను నువ్వు చెప్తున్న అబద్ధాల్ని తుత్తునియలు చేస్తాను అని అర్ధం!"

తమరి అలోచనలు మరీ ముసలియని తెలుసుగానీ... మరీ సనాతన ముసలివి అని ఇప్పుడే తెలిసింది. ఇకనుంచీ నువ్విలాంటి సెటైర్లెయ్యమాకురే! దాని మీనింగుకోసం .. మేము వేదకాలం నుండీ, మోడీకాలందాకా.. ఎతుక్కోలేక సావాలి.. నీ పాండిత్యం తగలెయ్య!

"సనాతన ధర్మం అంటే వైదిక ధర్మం అనే చిన్న విషయం కూదా నీకు తెలియదని అన్నిసార్లు ఒప్పుకుని కూడా ఎందుకు అన్నీ తెలిసినట్టు బూకరిస్తావు?"

Again.. "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.."

hari.S.babu said...

బుచికి గారూ!
మీరు చేస్తున్నది తప్పండీ.నామీద కసితో వేదంలో గోమాంసభక్షణ వుండొచ్చునని వేదం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు.నేనెవర్ని?మీరెవరు?మీరు వైకాపాని అభిమానించటాన్ని నేనెప్పుడూ తప్పు పట్టలేదు.మీరు తెదెపాని విమర్శించటాన్ని నేనెప్పుడూ తప్ప్పు పట్టలేదు కూడా.జగన్ని విమర్శించేవాళ్ళని అందర్నీ పచ్చ గ్రూపులో చేర్చి చీ చా ధూ అంటున్నది మీరు!మీ ఉద్దేశం ఏంటి?మీరు అభిమానించారు గాబట్టి ప్రతి ఒక్కడూ జగన్ని మాత్రమే అభిమానించి తీరాలని రూలేమైనా వుందా?

సరే, అవన్న్నీ పాత విషయాలు,గతం గతః.ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి?త్యాగరాజ స్వామిని మీరు ఎందుకు పొగిడారు?ఆయన గొప్పదనం ఏమిటి?రామభక్తియే కదా!మరి జగదాన్నద కారకుదనీ త్యాగరాజ వినుతుడనీ తన ఇష్తదైవాన్ని పొగుడుతూ తను తరించి మిమ్మల్ని తరింపజేస్తున్న ఒక రామభక్తుణ్ణి ప్రశంసించిన నోటితోనే అదే రాముణ్ణి సుగ్రీవుడూ విభీసహ్ణుడూ తోడు లేకపోతే జీరో అనీ వాళ్ళని కుట్ర చేసి లడ్డూల్లా దొరకబుచ్చుకున్నాడనీ అంటున్న వాణ్ణి ప్రశంసిస్తున్నారు,ఇంతకన్న ఒక హిందువు చెయ్యగలిగిన అకార్యం ఉందా!

అతను కూడా మీలాగే నన్ను ద్వేషిస్తున్నాడు అని తప్ప అతన్ని సమర్ధించడానికి ఒక్క న్యాయమైన కారణం చూపించగలరా?ఆనంత కోటి విశ్వాల వరకు పరుచుకుని ఉన్న ఈశ్వరుడి సృష్టిలో నేను ఎంత శాతం ఆక్రమిస్తాను?అలాంటి ఈ పిపీలికం మీద మీకున్న నిష్కారణ ద్వేషంతో పధ్నాలుగు లోకాల పర్యంతం వ్యాపించి వున్న విరాట్పురుషుణ్ణి అవమానించడం ఎంత పాపం!

అబ్రహామిక్ మతాల వాళ్ళకి పాపం అంటే అబద్ధాలు చెప్పటం లాంటివి కాదు, వాళ్ళు ఒకే దేవుదని చెప్తున్న అల్ షడ్డాయినో యహోవానో అల్లానో లూసిఫరునో దేవుదని ఒప్పుకోకపోవడం ఒక్కటే పాపం.ఒకసారి యహోవా న అకాపరి ఏసు నా రక్షకుడు అని ఒప్పుకుంటే ఎన్ని అబద్ధాలు చెప్పినా స్చర్గం గ్యారెంటీ అనే నమ్మకం వాళ్ళది.కానీ వైదిక ధర్మం మాత్రం సత్యం అన్నింటికన్న శ్రేష్ఠమైనది అనీ ఆత్యం అన్నింటికన్న నీచహమినదీ అని చెప్తుంది.సనాతాన్ ధర్మం అంతేనే వైదిక్ అధర్మం. వాఎదం అంతేఅనె సత్యం."ప్రియం బ్రూయాత్ సత్యం బ్రూయాత్,న బ్రూయాత్ సత్య మప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః" అనేది వేదవాక్యమే!

నామీద కసితో మన మతం మీద అవ్వాకులూ చెవ్వాకులూ వాగేవాళ్ళతో కలిసి మతద్రోహానికి పాల్పడి పాపరాశిని పెంచుకోకండి.
భవదీయుడు
హరి.S.బాబు

Chiru Dreams said...

"వాళ్ళని కుట్ర చేసి లడ్డూల్లా దొరకబుచ్చుకున్నాడనీ అంటున్న వాణ్ణి"

ఏం పర్లేదు.. గుడికెల్లి ఈజీగా ప్రసాదం మింగేసిన నోటితోనే... ఇలా అబద్దాలు పారించు.. నీలాంటి ఉగ్రవాదులేమన్నా దొరుకుతారేమో. ఔనొరే! నీకిదేపనా? బోర్ కొట్టదా?

hari.S.babu said...

Part01 here:@Chiru Dreams said...
ఛా! నిజమా? నాకు తెలియదులే .. నేనొప్పుకున్నానని..
hari.S.babu
నిజం వొప్పుకుంటే నువ్వు నువ్వెందుకవుతావు?
@Chiru Dreams said...
Again.. "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ..
hari.S.babu
ఈ ఒక్క ముక్కనీ మల్లీ మల్లీ పేస్టడం తప్ప ఇక్కడ నువ్వు పీకుతున్న గోగునార కట్ట లాంటి ఘనకారయం ఇంకేదీ లేదు.
@Chiru Dreams said...
కామెంట్లన్నీ వరసక్రమంలో చదివాకే.. నేను రాతప్రతిలో ఎందుకులేదు అన్నదానికి అర్ధం తెలుస్తుంది. అదితెలిసికూడా ఎప్పట్లాగే "నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.."..
hari.S.babu
నువ్వు రాతప్రతిలో ఎందుకు లేదు అన్నది దేనిగురించో నీకే తెలియదని నాకు ఆ కామెంటును చూసిన వెంటనే అర్ధమైంది.నేను మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్నని వేసి ఎందుకు రెట్టిస్తున్నానో నీకే అర్ధం కావడం లేదు.
నేను ఇక్కడ ఆ కామెంటు వెయ్యకముందే నీ గంటని నువ్వే పగలగొట్టుకున్నావు.నేను చేసింది జస్ట్ నెకూ ఇతర్లకి అది అర్ధమయ్యేలా ఫినిష్షింగు తచ్చి ఇవ్వదం మాత్రమే."కామెంట్లన్నీ వరసక్రమంలో చదివాకే...దానికి అర్ధం తెలుస్తుంది." అని నువ్వన్నదని ప్రకారం మొదటి కామెంటు నుంచి చూస్తే కనబడుతున్న నీ పాండిత్యం ఇది:
01.Chiru Dreams said...
సనాతన ధర్మం అనగానేమి? దాన్ని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ రాశారు?
May 1, 2020 at 4:21 PM
02.Chiru Dreams said...
మరి దాని ప్రోగ్రెస్ ఎప్పుడు, ఎందుకు ఆగిపొయ్యింది. నాప్రశ్న కొంచెం అర్ధం చేసుకోని చెప్పండి.
May 2, 2020 at 9:34 AM
03.Chiru Dreams said...
@anonymous
రంగులూ... జ్యోతులూ అంటే.. నాలాంటివాడికి అర్ధమయ్యేదెలా... కనీసం.. ఆ ధర్మమేమిటో మీకు తెలిసినంతవరకైనా చెప్పండి.
అది రాయబడలేదు. చెప్పబడలేదు. అస్సలెవ్వరికీ తెలియదు.
May 2, 2020 at 9:40 AM
04.Chiru Dreams said...
"సనాతనం అనగా ఎల్లప్పుడూ ఉండేది అని అర్ధం. ఒక మానవుడు కనిపెట్టి జనం మీదకు వదిలింది కాదు."
దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.. ఆ ధర్మం కెపాసిటీ ఏంటో, దానిపై మీకున్న గౌరవమేంటో తెలుస్తోంది. ఎంతకాలమండీ ఈ కల్లబొల్లికబుర్లు?
May 2, 2020 at 2:24 PM
05.Chiru Dreams said...
ఏం హరిబాబూ!ఎయిడ్స్ కాస్త తగ్గినట్టుంది.....ఆకుక్కిమంచంలోనే పడుండు.
May 4, 2020 at 7:24 AM
06.Chiru Dreams said...
ఇప్పుడు హరిబాబుగాడి డవిలాగులు:అవి బ్రిటీషోల్లు రాసినవి.... నిత్యానదసామి మహరాజ్తో ఓకే చేపించాలి
May 4, 2020 at 7:41 AM
07.Chiru Dreams said...
అంత చూపించాకకూడా... ఎప్పట్లాగే నీ డవిలాగు "నువ్వేం రాయలేదు.. నేనేం చూడలేదు"
May 4, 2020 at 10:27 AM
08.Chiru Dreams said...
"వేదాలు రాత్ప్రతిలోలేదని నువ్వే ఒప్పుకున్నపు"...బాగా అలోచించుకొండి.
May 4, 2020 at 10:34 AM
09.Chiru Dreams said...
" ఖళ్ళ్..ఖళ్ళ్.. అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఖళ్ళ్..ఖళ్ళ్.. సుత్తి ఖళ్ళ్..ఖళ్ళ్.. దేనికిరా? ఖళ్ళ్..ఖళ్ళ్.."మరి నేను దేనికి సమాధానం చెప్పాను తాతగారూ?
May 4, 2020 at 10:38 AM
10.Chiru Dreams said...
తాతగారూ! సనాతన ధర్మమంటే ఏంటీ అనడిగితే, ఇంతవరకు ఒక్కడు చెప్పకపోయే. ఇప్పుడే.. జస్టు ఇప్పుడే మీరొచ్చి వేదాలే సనాతన ధర్మం అని చెప్పి ఇక్కడ పతోడి కళ్ళు తెరిపిస్తిరి మరి.
సనాతన ధర్మం/వేదం ప్రకారమైతే ఇక ఆవునితింటం నీతోనే మొదలెట్టి, మాందరికీ మార్గధర్శకం కావాలని.. మా అందరికోరిక. ఏమంటారు తాతగారూ?
May 4, 2020 at 1:06 PM
Part02 next.

hari.S.babu said...

Part o2 here:
hari.S.babu
ఇక్కడి నీ కామెంట్లలోని ఆణీముత్యాల ప్రకారమే నీకు సనాతన ధర్మం అన్నా వైదిక ధరం అన్నా ఒకటే అని కూడా తెలియదని ప్రతి ఒక్కడికీ అర్ధం అయిపోయింది.అసలు వేదాలు గ్రంధస్థం అయ్యి చాల కాలం అయిందనేది కూదా నీకు తెలియదని స్పష్టం అయిపోయింది.
"సనాతన ధర్మమంటే ఏంటీ అనడిగితే, ఇంతవరకు ఒక్కడు చెప్పకపోయే." అని ఇప్పుడు నీచత్వం నిండిన అమాయకత్వం ఒలకబోస్తూ అంటున్నవాడివి పైన "దాన్ని ఇంతవరకూ రాతపత్రిలోకి తెచ్చుకోలేదంటేనే.. ఆ ధర్మం కెపాసిటీ ఏంటో, దానిపై మీకున్న గౌరవమేంటో తెలుస్తోంది. " అని బల్లగుద్ది ఎట్లా చెప్పగలిగావు?
సనాతన ధర్మం అంటే యేంటో తెలియకుండానూ వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానానీ ఎవరూ చెప్పట్లేదనీ ఖళ్ళు ఖళ్ళూ బొళక్కూ బొళక్కూ దగ్గులతోనూ వాంతులతోనూ నీచపు వెటకారాలతోనూ నువ్వు ఇక్కడ వూడబొడిచిన ఘనకార్యం ఏమిటి?
నేను రాసింది నాలుగే నాలుగు వాక్యాలు. అందులో నేను వేసింది చాలా చాలా చిన్న ప్రశ్న.
1.సనాతన ధర్మం గ్రంధస్థం కాలేదని ఇక్కద అన్నది నువ్వు.
2.మరి ఇదివరకు నువ్వు వేదాల్లో గోభక్షణ ఉందని చెప్తూ చూపించిన మంత్రాలు నీకు ఎక్కణ్ణించి వచ్చాయి?
ఇంత సూటిగా అడిగితే దాన్ని మాత్రం దాటవేస్తూ "ఖళ్...ఖళ్...బొళఖ్...బొళఖ్" మని ఎందుకు దగ్గుతున్నావు?
"ఛా! నిజమా? నాకు తెలియదులే .. నేనొప్పుకున్నానని..నువ్వేం రాయలేదూ.. నేనేం చూడలేదూ.." అనే పాటని మళ్ళీ మళ్ళీ పాడటం వల్ల నువ్వు విషయం తెలిసీ తెలియక అబద్ధాలు చెప్తున్న అజ్ఞానివి కాదనీ నిజమేదో అబద్ధమేదో తెలిసి కూడా అబద్ధాలు మాత్రమే చెప్పాలని తీర్మానించుకున్న నీచాతినీచుడివని ఎల్లరకూ విశదం అవుతున్నది, కదా!
సనాతన ధర్మం రమం అంటే ఏమిటో ఇప్పుడు వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానని తెంపరి మటలు మాట్లాదే నువ్వు "సనాతన ధర్మం ఇంకా గ్రంధస్థం కాలేదంటే.... " అంటూ నాకు ఉగ్రవాదమూ నీచత్వమూ అంటగడుతున్నావా - నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా,కంపల వెంబడి పోగైన అశుద్ధమా?

BHARATH said...

బుల్బుల్ బాలయ్య సినిమాల్లో కామన్ పాయింట్:

ఊరు ఊరంతా ఒక విలన్ వల్ల బాధపడుతుంటారు. వెన్నెముక లేని వీరంతా, దేవుడు... ఏవర్నో ఒకర్ని.. ఆకాశంలోనుంచి దించుతాడనీ, వాడు ఆ విలన్ని ఖుల్లబొడిచి ఒక ఫోజు పెడతాడు. "నువ్వు దేవుడివి సామీ" అంటూ ఊరూఉరంతా హీరో కాళ్లమీద పడతారు.

దీన్లో వెన్నెముకలేని ఊరిజనమంతా హిందువులనీ, పైనుంచి ఊడిపడిన బాలయ్యబాబు తానేననీ, హిందూవులంతా తనకాల్లమీద పడడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారనీ హరిబాబు వెయిటింగ్.అదేం జరగట్లేదని ఫ్రస్ట్రేషన్లో పిచ్చికుక్కలాగా మొరుగుతున్నాడు.

hari.S.babu said...

@Chiru Dreams said...
"వాళ్ళని కుట్ర చేసి లడ్డూల్లా దొరకబుచ్చుకున్నాడనీ అంటున్న వాణ్ణి" ఏం పర్లేదు.. గుడికెల్లి ఈజీగా ప్రసాదం మింగేసిన నోటితోనే... ఇలా అబద్దాలు పారించు.. నీలాంటి ఉగ్రవాదులేమన్నా దొరుకుతారేమో. ఔనొరే! నీకిదేపనా? బోర్ కొట్టదా?
May 7, 2020 at 9:51 AM

hari.S.babu
సనాతన ధర్మం రమం అంటే ఏమిటో ఇప్పుడు వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానని తెంపరి మటలు మాట్లాదే నువ్వు "సనాతన ధర్మం ఇంకా గ్రంధస్థం కాలేదంటే.... " అంటూ నాకు ఉగ్రవాదమూ నీచత్వమూ అంటగడుతున్నావా - నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా,కంపల వెంబడి పోగైన అశుద్ధమా?

hari.S.babu said...

లవడాలో బ్లాగు!
లవడాలో పోష్టు!
లవడాలో బ్లాగరు!
లవడాలో కామెంట్లు - ధూ!

hari.S.babu said...
This comment has been removed by the author.
hari.S.babu said...
This comment has been removed by the author.
hari.S.babu said...
This comment has been removed by the author.
hari.S.babu said...
This comment has been removed by the author.
Chiru Dreams said...
This comment has been removed by the author.
Chiru Dreams said...

LOL... U r super

hari.S.babu said...

@Chiru DreamsMay 7, 2020 at 10:33 AM
LOL... U r super
hari.S.babu
సనాతన ధర్మం రమం అంటే ఏమిటో ఇప్పుడు వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానని తెంపరి మటలు మాట్లాదే నువ్వు "సనాతన ధర్మం ఇంకా గ్రంధస్థం కాలేదంటే.... " అంటూ నాకు ఉగ్రవాదమూ నీచత్వమూ అంటగడుతున్నావా - నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా,కంపల వెంబడి పోగైన అశుద్ధమా?

Chiru Dreams said...

నువ్వూ, నీ పెళ్ళాం, కూతురూ... పెంటతినే బతుకుతున్నారుగా.. ఔనొరేయ్! నీకూతురికి సంబంధాలు చూస్తున్నావుగా.. వాడుకూడా పెంటతినేవాడే కావాలికదా.. దొరుకుతాడ్లే.. బాగా వెదుకు. అంతగా కావాలంటే.. నీగురువు అజర్ మహ్మూద్ని బయటకు వదిలార్లే.. వాడికి నీ కూతుర్నివ్వు..

hari.S.babu said...

@Chiru Dreams said...
నువ్వూ, నీ పెళ్ళాం, కూతురూ...వాడికి నీ కూతుర్నివ్వు..
May 7, 2020 at 3:10 PM
hari.S.babu
సనాతన ధర్మం అంటే యేంటో తెలియకుండానూ వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానానీ ఎవరూ చెప్పట్లేదనీ ఖళ్ళు ఖళ్ళూ బొళక్కూ బొళక్కూ దగ్గులతోనూ వాంతులతోనూ నీచపు వెటకారాలతోనూ నువ్వు ఇక్కడ వూడబొడిచిన ఘనకార్యం ఏమిటి?

నేను ఇదివరకు నీతో అన్నది బైబిలు గానీ ఖురాను గానీ మొత్తం చదవాల్సిన అవసరం నాకు లేదని మాత్రమే! అన్నం ఉడికిందో లేదో చూడతానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలదా అన్నట్టు సృష్టికాండలో ఉన్న తప్పుల్ని చూపించడానికి నిర్గమకాండ చదవాల్సిన అవసరం ఏమిటి అని నిన్నే అడిగాను,నువ్వూ అవసరం లేదని ఒప్పుకున్నావు.

దీన్ని బత్తి నువ్వు విషయం తెలిసీ తెలియక అబద్ధాలు చెప్తున్న అజ్ఞానివి కాదనీ నిజమేదో అబద్ధమేదో తెలిసి కూడా అబద్ధాలు మాత్రమే చెప్పాలని తీర్మానించుకున్న నికౄష్టుదివని ఎల్లరకూ విశదం అవుతున్నది, కదా!

నేనేదో నీ చుట్టూ తిరుగుతున్నత్తు బిల్డప్ ఇచ్చుకున్నందువల్ల నీకు ఎలాంటి లాభమూ లేదు. మాలిక వ్యాఖ్యల సెక్షన్ చూస్తాను. ఎక్కడ నువ్వు సనాతన ధర్మం గురించి అబద్ధం చెప్పినా అక్కడికి వస్తాను, నీ గంట పగలగొడతాను.అది ఇదివరకే చెప్పాను.

నీ కుక్కబుద్ధి ప్రకారం గంట పగలగొట్టటం అంటే బూతు అర్ధం తీసుకున్నట్టునావు, శ్రీనాధ కవి సార్వభౌముదు గౌడ డిండిమ భట్టు గారి కంచు ఢక్క పగలగొట్టినట్టు నేను నువ్వు చెప్తున్న అబద్ధాల్ని తుత్తునియలు చేస్తాను అని అర్ధం!

ఇక్కడ అది జరిగిపోయి చాలా కాలం అయ్యింది.ఇంక నాకు పని లేదు ఇక్కడ. నీ వాంతులు నువ్వు చేసుకో.సనాతన ధర్మం అంటే ఏమిటో ఇప్పుడు వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతున్నానని తెంపరి మటలు మాట్లాదే నువ్వు "సనాతన ధర్మం ఇంకా గ్రంధస్థం కాలేదంటే.... " అంటూ నాకు ఉగ్రవాదమూ నీచత్వమూ అంటగడుతున్నావా - నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా,కంపల వెంబడి పోగైన అశుద్ధమా అని అడిగింది నాకు తెలియక కాదు."నువ్వూ, నీ పెళ్ళాం, కూతురూ... పెంటతినే బతుకుతున్నారుగా.. ఔనొరేయ్! నీకూతురికి సంబంధాలు చూస్తున్నావుగా.. వాడుకూడా పెంటతినేవాడే కావాలికదా.. దొరుకుతాడ్లే.. బాగా వెదుకు. అంతగా కావాలంటే.. నీగురువు అజర్ మహ్మూద్ని బయటకు వదిలార్లే.. వాడికి నీ కూతుర్నివ్వు.." అనే రకం భాషని కంపల వెంబడి దొరికే పెంటను తినే నీలాంటివాడు మాత్రమే రాయగలడు!

నీ సంస్కారం ఏమిటో నువ్వు చూపించుకుంటున్నావు.ఈ బ్లాగరు కూడా నీలాంటోడే అనుకుంటాను సమ్మగా ఎంజాయ్ చేస్తున్నాడు.

Chiru Dreams said...

సంస్కారాల గురించి నువ్వు మాట్లాడకురొరేయ్? పిచ్చికుక్క రేబీస్ టీకా గురించి ఎడ్యుకేట్ చేసినట్టుంది.

Anonymous said...

హరిబాబూ, చిరు డ్రీంస్ ..

మీ ఇద్దరిదీ సేం గ్రూపు అయినా సరే కొట్టుకుంటున్నారు, ఏ...
ఎందుకు ??

Chiru Dreams said...

పిచ్చికుక్కని తలమీద దువ్వి మచ్చిక చేసుకోగలమా! అది కరవడం మొదలుపెడితే నడుములు ఇర్రగొట్టాల్సిందే..
కాదంటే, అది అలుసుగా తీసుకోనీ ఇంకా పిచ్చిపిచ్చిగా ఎగబడుతుంది..

గ్రాంధికంలో అశుద్ధం అంటే గౌరవంగా ఉందా? నేను దాన్నే పెంట అనగానే నీచం అయ్యిందా? వాడి పెళ్ళాం, కూతురుని సీన్లోకి తేకపోతే... ఇదొక బూతు బ్లాగు అయ్యేది..

నీహారిక said...

>>>>వాడి పెళ్ళాం, కూతురుని సీన్లోకి తేకపోతే... ఇదొక బూతు బ్లాగు అయ్యేది..>>>>

ఆహా...అలాగా ఈ బూతులు ఆపకపోతే, గాడిదలను కాస్తున్న ఈ బ్లాగర్ నీ, మిమ్మల్నందరినీ కట్టడి చేయలేకపోతున్న ఆగ్రిగ్రేటర్ కూతుర్నీ, పెళ్ళాన్నీ రంగంలోకి దింపితే సరిపోతుందా ?

మీకొక బ్లాగుంది కదా అని ఎవరు ఏం వ్రాసినా చోద్యం చూస్తున్నారే ?

ఇకనైనా ఆపుతారా లేదా ?

Post a Comment